ఏపీ రాజధాని అమరావతి పై నిర్ణయం మార్చడం విశాఖ అని మొత్తం మూడు రాజధానులు అని సీఎం జగన్ చేసిన ప్రకటనపై, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్రెడ్డి ఓ కామెంట్ చేశారు...
ఏపీ ఆర్టీసీనీ ప్రభుత్వంలో విలీనం చేశారు.. దీంతో ఉద్యోగులు అందరూ ఎంతో సంతోషంలో ఉన్నారు. జనవరి 1న ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం అయింది. ఈ ఏడాది తొలి కార్యక్రమం ఇదే, దాదాపు 50...
అమ్మ ఒడి కింద రూ.15 వేలు ప్రయోజనం పొందిన 43 లక్షల కుటుంబాలు సంక్రాంతి ముందే వచ్చిందని మురిసిపోతున్నాయని అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి అన్నారు...
అయితే...
జాతీయ మహిళా కమిషన్ సభ్యులు పర్యటనకి వస్తే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎందుకు భయపడుతున్నారని టీడీపీ నేత ఎమ్మెల్సీ నారాలోకేశ్ ఆరోపించారు... మహిళలు నోరు విప్పితే వైసీపీ ప్రభుత్వం చేసిన...
తాజాగా తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో జరిగిన ఘటనపై వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి స్పందించారు... తాను పవన్ పై వ్యాఖ్యలు చేసినందుకు పని గట్టుకుని కొందరు జనసేన నాయకులు కుల ముద్ర...
అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ నగరి ఎమ్మెల్యే రోజా మరోసారి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అలాగే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ లపై సంచలన వ్యాఖ్యలు చేశారు......
జనసేన పార్టీ అధినేత వపన్ కళ్యాణ్ పడుతున్న కష్టాలు పగవాడికి కూడా రాకూడదని చర్చించుకుంటున్నారు రాజకీయ విశ్లేషకులు.... నిన్న పవన్ హడావుడిగా హస్తినకు పయణం అయ్యారు... ఢిల్లీ నుంచి ఫోన్ వచ్చిందనే కారణతో...
ఎస్వీబీసీ చైర్మన్ పృథ్వీరాజ్ తనపై వస్తున్న ఆరోపణలపై స్పందించారు... తాజాగా ఓ ప్రముఖ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ... తాను శ్రీ వెకంటేశ్వర స్వామి మీద ఒట్టు అలాగే దేవుడుగా...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...