జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తాజాగా పార్టీ శ్రేణులతో కీలక సమావేశం అయ్యారు... ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది.. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ పొత్తులపై కీలక చర్చ...
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మూడుముక్కలాటతో రైతులు ఆందోళనతో చనిపోతున్నారని టీడీపీ నేత లోకేశ్ మండిపడ్డారు. రైతు కూలీ నందిపాటి గోపాలరావుగారు మృతి చెందిన ఘటన నన్ను తీవ్రంగా కలచి వేసింది.
జై...
ఏపీ అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణుకు కీలక పదవి దక్కింది... ఆయన్న ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ కార్పోరేషన్ చైర్మన్ గా నియమించింది... ఈ మేరకు ప్రభుత్వం ఒక...
మల్లాది విష్ణు వైసీపీలో ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు ..అయితే తాజాగా ఆయనకు కీలక పదవి ఇచ్చారు సీఎం జగన్మోహన్ రెడ్డి. ..ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్గా మల్లాదిని నియమిస్తూ ఇవాళ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ...
ఒకే దేశం ఒకే రేషన్ కార్డు విధానాన్ని తాజాగా ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, గుజరాత్, మహారాష్ట్ర, హరియాణా, రాజస్థాన్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, గోవా, జార్ఖండ్,...
మున్సిపల్ పోరు రాజకీయాలని మార్చేస్తోంది తాజాగా మాజీ మంత్రి గడ్డం వినోద్ మళ్లీ ఆయన పాత గూటికి చేరిపోయారు.. కాంగ్రెస్ గూటికి చేరారు ఆయన.. ముందు కాంగ్రెస్ లో ఉన్న వినోద్ తెలంగాణ...
మొత్తానికి రాజధాని అంశం ఇటు వైసీపికి తెలుగుదేశం జనసేన పార్టీలకి మాత్రమే కాదు.. సొంత పార్టీ నేతలకి కూడా
వివాదాలు పెడుతోంది. ఇప్పటికే వైసీపీలో పాసానికి పృథ్వీరాజ్ కి మధ్య వివాదం నడుస్తోంది రైతులని...
ఏపీ అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు.... వైసీపీ తలపులు తీస్తే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయన కుమారుడు నారా లోకేశ్ తప్ప...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...