శ్రీశైల మల్లన్న ఉచిత స్పర్శదర్శనాలలో మార్పులు చేసింది. శ్రీ భ్రమరాంబా మల్లికార్జున స్వామి అమ్మవార్లను దర్శించుకునేందుకు వచ్చే సామాన్య భక్తుల అభ్యర్థన మేరకు ఉచిత స్పర్శ దర్శనాలను రోజుకు రెండు సార్లు కల్పిస్తున్నట్లు...
తిరుమల ఆన్లైన్ దర్శన టికెట్ల జారీలో భారీ కుంభకోణం జరిగినట్టు తెలంగాణకు చెందిన ఒక తెలుగు దినపత్రికలో ప్రచురితమైన వార్త అవాస్తవమని టీటీడీ తెలిపింది. టిటిడి విజిలెన్స్ విభాగం ఆన్లైన్, ఆఫ్లైన్ దర్శన...
వ్యవసాయ మార్కెట్లలో పత్తి ధరలు దూసుకెళ్తున్నాయి..వరంగల్ మార్కెట్లో క్వింటాకు రూ .9,300 ధర పలకంతో పత్తి రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ సీజన్లో ఇదే పెద్ద రికార్డుగా ప్రభుత్వం గుర్తించింది. ఇతర...
తిరుపతిలోని శ్రీపద్మావతి విశ్రాంతి గృహంలో ఆదివారం ఈఓ అధికారులతో టిటిడి ఈఓ డాక్టర్ కెఎస్.జవహర్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..తిరుపతి, తిరుమలలోని విశ్రాంతి గృహాలు, కాటేజీలు, పిఏసిల్లో బస...
తిరుమల భక్తులకు ముఖ్య గమనిక..జనవరి 12వ తేదీ అర్ధరాత్రి నుంచి 22వ తేదీ అర్ధరాత్రి వరకు పది రోజుల పాటు కల్పిచే వైకుంఠ ద్వార దర్శనం కోసం విఐపిలు సిఫారసు లేఖలు పంపవద్దని...
తిరుమల భక్తులకు శుభవార్త. శ్రీ వేంకటేశ్వర స్వామి భక్తుడు తాళ్ళపాక అన్నమాచార్యులు నడచిన మార్గం ద్వారా సొంత వాహనాల్లోను, నడక ద్వారా భక్తులు తిరుమలకు చేరుకునేలా రోడ్డు అభివృద్ధి చేస్తామని టీటీడీ ఛైర్మన్...
తెలంగాణలో విజయ తెలంగాణ పాల ధరలు పెరిగాయి. లీటరు పాలపై 2 రూపాయలు, హోల్ మిల్క్పై 4 రూపాయల చొప్పున విక్రయ ధరలు పెంచినట్లు ఆ సంస్థ వెల్లడించింది. పెరిగిన ఈ ధరలు...
ప్రపంచ దేశాల్లో నూతన సంవత్సర వేడుకలు అంబరాన్ని అంటుతున్నాయి. న్యూజిలాండ్ 2022కు స్వాగతం పలికిన తొలి దేశంగా నిలిచింది. అక్కడి ఆక్లాండ్ నగరం అన్ని దేశాల కంటే ముందుగా కొత్త సంవత్సరంలోకి...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...