చౌటుప్పల్: హైదరాబాద్-విజయవాడ మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. చౌటుప్పల్ దండుమల్కాపురం వద్ద రాకపోకలు స్తంభించిపోయాయి. దండుమల్కాపురం వద్ద రోడ్డు మరమ్మతులు చేపడుతుండటం వల్ల భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.
కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. జాతీయ...
తెలంగాణ ఇంటర్ మొదటి సంవత్సరం ఫలితాలు ఈరోజు విడుదల చేసే అవకాశం ఉంది. థియరీ పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం ఇప్పటికే పూర్తయింది. అయితే మొదటి సంవత్సరం ఒకేషనల్ విద్యార్థులకు ప్రాక్టికల్ ఎగ్జామ్స్...
తమిళనాడు హెలికాప్టర్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ కన్నుమూశారు. ఈ విషయాన్ని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారికంగా ప్రకటించింది. వారం రోజుల క్రితం జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో బిపిన్...
శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తులకు తెలంగాణ ఆర్టీసీ గుడ్న్యూస్ చెప్పింది. శబరిమలకు 200 ప్రత్యేక బస్సులు నడుతున్నట్లు వెల్లడించింది. ఈ 200 ప్రత్యేక బస్సులు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి శబరిమలకు నడపాలని...
తెలంగాణ ఇంటర్మీడియేట్ విద్యార్థులకు శుభవార్త. బుధవారం ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షా ఫలితాలు వెల్లడించేందుకు ఇంటర్ బోర్డు అధికారులు రెడీ అవుతున్నారు. కరోనా మహమ్మారి కారణంగా గత సంవత్సరం రద్దయిన ఇంటర్ మొదటి...
గుజరాత్ బీజేపీ ఎమ్మెల్యే ఆషాబేన్ పటేల్ (44) కన్నుమూశారు. డెంగ్యూతో బాధపడుతున్న ఆమె అహ్మదాబాద్లోని జైడస్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తుదిశ్వాస విడిచారు. గతంలో ఆమె కోవిడ్ బారినపడినట్టు తెలిసింది. ఆమె...
ఏబీఎన్ రాధాకృష్ణపై జీరో ఎఫ్ఐఆర్ నమోదైంది. విధులకు ఆటంకం కలిగించినందుకు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు సీఐడీ పేర్కొంది. ఐపీసీ 353, 341,186, 120(బి) సెక్షన్ల కింద ఏబీఎన్ రాధాకృష్ణపై కేసు నమోదైంది. కేసు...
హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందిన జవాన్ సాయితేజ అంత్యక్రియలు ముగిశాయి. చిత్తూరు జిల్లాలోని ఆయన స్వగ్రామం ఎగువరేగడ గ్రామంలో సైనిక లాంఛనాలతో అంతిమ సంస్కారాలు నిర్వహించారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...