SPECIAL STORIES

హైదరాబాద్‌-విజయవాడ మార్గంలో నిలిచిపోయిన రాకపోకలు..ట్రాఫిక్ లో చిక్కుకున్న రెండు అంబులెన్సులు

చౌటుప్పల్‌: హైదరాబాద్‌-విజయవాడ మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. చౌటుప్పల్‌ దండుమల్కాపురం వద్ద రాకపోకలు స్తంభించిపోయాయి. దండుమల్కాపురం వద్ద రోడ్డు మరమ్మతులు చేపడుతుండటం వల్ల భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయింది. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. జాతీయ...

నేడే ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్ ఫలితాలు..చెక్ చేసుకోండిలా..

తెలంగాణ ఇంటర్ మొదటి సంవత్సరం ఫలితాలు ఈరోజు విడుదల చేసే అవకాశం ఉంది. థియరీ పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం ఇప్పటికే పూర్తయింది. అయితే మొదటి సంవత్సరం ఒకేషనల్‌ విద్యార్థులకు ప్రాక్టికల్‌ ఎగ్జామ్స్‌...

Flash- హెలికాప్టర్ ప్రమాదంలో గాయపడ్డ గ్రూప్ కెప్టెన్ కన్నుమూత

తమిళనాడు హెలికాప్టర్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ కన్నుమూశారు. ఈ విషయాన్ని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారికంగా ప్రకటించింది. వారం రోజుల క్రితం జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో బిపిన్...
- Advertisement -

అయ్యప్ప స్వాములకు గుడ్‎న్యూస్..ఇలా చేస్తే ఆరుగురికి ఉచిత ప్రయాణం..!

శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తులకు తెలంగాణ ఆర్టీసీ గుడ్‎న్యూస్ చెప్పింది. శబరిమలకు 200 ప్రత్యేక బస్సులు నడుతున్నట్లు వెల్లడించింది. ఈ 200 ప్రత్యేక బస్సులు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి శబరిమలకు నడపాలని...

రేపే తెలంగాణ ఇంటర్‌ మొదటి సంవత్సరం పరీక్షా ఫలితాలు

తెలంగాణ ఇంటర్మీడియేట్‌ విద్యార్థులకు శుభవార్త. బుధవారం ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ పరీక్షా ఫలితాలు వెల్లడించేందుకు ఇంటర్ బోర్డు అధికారులు రెడీ అవుతున్నారు. కరోనా మహమ్మారి కారణంగా గత సంవత్సరం రద్దయిన ఇంటర్‌ మొదటి...

Breaking News- విషాదం..బీజేపీ మహిళా ఎమ్మెల్యే మృతి

గుజరాత్‌ బీజేపీ ఎమ్మెల్యే ఆషాబేన్ పటేల్ (44) కన్నుమూశారు. డెంగ్యూతో బాధపడుతున్న ఆమె అహ్మదాబాద్‌లోని జైడస్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తుదిశ్వాస విడిచారు. గతంలో ఆమె కోవిడ్‌ బారినపడినట్టు తెలిసింది. ఆమె...
- Advertisement -

Falsh- ఏబీఎన్‌ రాధాకృష్ణపై కేసు నమోదు

ఏబీఎన్‌ రాధాకృష్ణపై జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. విధులకు ఆటంకం కలిగించినందుకు జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినట్లు సీఐడీ పేర్కొంది. ఐపీసీ 353, 341,186, 120(బి) సెక్షన్ల కింద ఏబీఎన్‌ రాధాకృష్ణపై కేసు నమోదైంది. కేసు...

జవాన్​ సాయితేజకు కన్నీటి వీడ్కోలు

హెలికాప్టర్​ ప్రమాదంలో మృతి చెందిన జవాన్​ సాయితేజ అంత్యక్రియలు ముగిశాయి. చిత్తూరు జిల్లాలోని ఆయన స్వగ్రామం ఎగువరేగడ గ్రామంలో సైనిక లాంఛనాలతో అంతిమ సంస్కారాలు నిర్వహించారు.

Latest news

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది. మనీ లాండరింగ్ కేసులో మంగళవారం ఈడీ(ED) ఆయనకు నోటీసులు జారీ చేసింది. ఏప్రిల్...

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...

Gold Prices | ఇండియాలో రూ. లక్ష వైపు పరుగులు పెడుతున్న బంగారం ధరలు

Gold Prices | ప్రపంచ వాణిజ్య యుద్ధం, US డాలర్ బలహీనతపై పెరుగుతున్న భయాలు పెట్టుబడిదారులను బంగారం కొనుగోలు వైపు నెడుతున్నాయి. దీంతో మల్టీ కమోడిటీ...

Interview Tips | ఇంటర్వ్యూ కోసం ఇలా సిద్ధం కండి

Interview Tips | ఇంటర్వ్యూకు ముందు: చేయాల్సినవి (Do’s): •అదనపు రెజ్యూమేలు తీసుకెళ్లండి. •కంపెనీ గురించి తెలుసుకోండి. •ఒక రోజు ముందు డ్రెస్ ప్లాన్ చేయండి. •బాగా నిద్రపోండి. •సాధారణ ప్రశ్నలను ప్రాక్టీస్ చేయండి. •మీరే...

Sheikh Hasina | బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనాకి బిగుస్తున్న ఉచ్చు

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...

Extramarital Affair | వివాహేతర సంబంధం నేరం కాదు -ఢిల్లీ హైకోర్టు

వివాహేతర సంబంధాల(Extramarital Affair) కారణంగా కొందరు దారుణాలకు ఒడిగడుతున్నారు. ఎంతోమంది ప్రాణాలను బలిగొంటున్నారు. కట్టుకున్న భర్తని, భార్యని, తల్లిదండ్రుల్ని, తోబుట్టువుల్ని... ఆఖరికి కడుపున పుట్టిన బిడ్డల్ని...

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...