నోయిడా లోని ట్విన్ టవర్స్ ను ఆదివారం రోజు మధ్యాహ్నం కూల్చి వేశారు అధికారులు. మధ్యాహ్నం 2:32 నిమిషాలకు ఈ భవనాలను కూల్చివేశారు. 40 అంతస్తుల భారీ భవంతులను కేవలం 10 నుంచి...
విద్యుత్ ఉద్యోగులకు, పెన్షనర్లకు శుభవార్త..వారికి కరువు భత్యం DA 3.646 పెంచుతూ జెన్ కో ఎండి ప్రభాకర్ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా గత జూలై 1 నుండి పెంచిన DA అమలులోకి...
నేడు దేశం దృష్టి మొత్తం నోయిడాలోని ట్విన్ టవర్స్ పైనే ఉంది. నేడు మధ్యాహ్నం జంట టవర్లను నేలమట్టం చేయనున్నారు. 40 అంతస్తుల భారీ భవంతులను కేవలం 10 నుంచి 13 సెకన్లలో నేలమట్టం...
నిరుద్యోగులకు మరో శుభవార్త. రాష్ట్రంలో ఇప్పటికే అటు గవర్నమెంట్, ఇటు ప్రైవేట్ రంగాలలో అధికారులు భారీ నోటిఫికెషన్స్ రిలీజ్ చేస్తున్నారు. తాజాగా భారత్ ఎలక్టానిక్స్ లిమిటెడ్లో కింది ఖాళీల భర్తీకి ప్రకటన విడుదలైంది....
తెలంగాణలో కానిస్టేబుల్ ప్రాథమిక రాతపరీక్ష మరికాసేపట్లో ప్రారంభం కానుంది. నేడు జరగనున్న ఈ పరీక్ష నిర్వహణకు రాష్ట్రవ్యాప్తంగా 1,601 కేంద్రాల్లో ఏర్పాట్లు చేపట్టింది ప్రభుత్వం.
అయితే ఈసారి 16,321 కానిస్టేబుల్ పోస్టుల కోసం ఏకంగా...
హైదరాబాద్ నగరంలోని ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని జాయింట్ సీపీ రంగనాథ్ తెలిపారు. హైదరాబాద్ రన్నర్స్ మారథాన్ సందర్భంగా నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజా నుంచి గచ్చిబౌలి స్టేడియం వరకు ఈ...
తెలంగాణలో ఐసెట్-2022 ఫలితాలు విడుదల అయ్యాయి. ఈ ఫలితాల ఆధారంగా రాష్ట్రంలోని విద్యా సంస్థల్లో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలు జరగనున్నాయి. మొత్తం 61,613 మంది విద్యార్థులు ఈ ఏడాది ఐసెట్లో అర్హత...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...
ఏపీ రాజధాని అమరావతి(Amaravati) ప్రపంచంలోనే పూర్తిగా పునరుత్పాదక శక్తితో నడిచే మొట్టమొదటి నగరంగా చరిత్ర సృష్టించనుంది. 2,700 మెగావాట్ల (MW) గ్రీన్ ఎనర్జీని వినియోగించుకోవాలనే ప్రతిష్టాత్మక...