పరువుకోసం కొంతమంది తల్లిదండ్రులు ఎంతటి దారుణానికైనా వెనకాడకున్నారు... తమ కూతురు కులాంతర వివాహం చేసుకుంటే తట్టుకోలేక కొందరు తల్లిదండ్రులు వారిపై హత్య యత్నం చేస్తున్నారు... ఇలా చాలా మంది యువతులు పరువు హత్యలకు...
చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి విగ్రహాల ఏర్పాటు ఘటనలో తాజాగా ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు... వ్యక్తిగత సమస్యల కారణంగానే గుడిలో విగ్రహాలు పెట్టారని పోలీసులు గుర్తించారు...
దోశ నివారణ కోసం విగ్రహాలు ప్రతిష్టించినట్లు...
ఈ ప్రపంచంలో ఒక్కొక్కరు ఒక్కో విధమైన రంగంలో ఉద్యోగాలు వ్యాపారాలు చేస్తూ ఉంటారు, ఎవరి బిజీ లైఫ్ వారిది..ఇలాంటి సమయంలో సమయానికి సరైన తిండి తినకపోవడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తున్నాయి....
ఉత్తర్ ప్రదేశ్ లో దారుణం జరిగింది.. కడుపులో ఉన్నది ఆడపిల్లా లేక మగ పిల్లాడా అని తెలుసుకునేందుకు భర్త పదునైన కత్తితో భార్య పొట్టను చీల్చాడు... ఈ దారుణం యూపీలోని నేక్ పూర్...
ఏటీఎంలో నగదు వస్తుంది అనేది తెలుసు.. మరి రైస్ ఏటీఎం ఏమిటి అని ఆలోచన వస్తోందా, ఎస్ దీనికి ఓ స్టోరీ ఉంది, కర్ణాటకలో సరికొత్తగా రైస్ ఏటీఎంలు రానున్నాయి. రేషన్ కార్డు...
హిందూ వివాహా ఆచారాల్లో పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె ఇద్దకూ ఒకరి తలపై ఒకరు జీలకర్ర బెల్లం పెట్టుకుంటారు.. దీంతో వివాహం అయినట్లు లెక్క తాళికంటే ముందు ఈ జీలకర్ర బెల్లం అనేదే...
తల్లిదండ్రులు పిల్లలపై ఎన్నోఆశలు పెట్టుకుంటారు.. కాని ప్రేమ అనే మత్తులో కొందరు మాత్రం తల్లిదండ్రులని లెక్క చేయకుండా ప్రియుడిని వివాహం చేసుకుంటాను అని వెళతారు.. కాని తర్వాత తను నమ్మిన యువకుడు మోసం...
మనం గుడికి వెళ్లిన సమయంలో కచ్చితంగా ఆలయంలోకి వెళ్లే ముందు ప్రధాన ద్వారం దగ్గర
గడపకు నమస్కరిస్తాము. అయితే ఇలా పెద్దలు పాటించారు కాబట్టి మనం కూడా పాటిస్తున్నాము అని అంటాం, అంతేకాదు ముందు...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...