ఈ మధ్య కొందరు యువతులని వ్యభిచార కేంద్రాలకు అమ్మేస్తున్నారు, వారి వలలో పడి ఉద్యోగాలు వస్తాయి అని నమ్మి ఏకంగా ఇతర రాష్ట్రాల నుంచి దేశాల నుంచి కూడా ఇక్కడకు వస్తున్నారు, చివరకు...
పదుల సంఖ్యలో కోతులు ఒక ఇంట్లోకి చొరబడి బంగారం నగదును పట్టుకుని పారిపోయాయి... ఈ సంఘటన తమిళనాడులో జరిగింది... ఇందుకుసంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి... తంజావూరు జిల్లా తిరువయ్యారు గ్రామంలో జరిగింది......
పోస్ట్ గ్రాడ్యుయేట్ చదువుతున్న ఓ మెడికల్ విద్యార్థిని హత్యకు గురి అయింది... ఈ సంఘటన ఉత్తర్ ప్రదేశ్ లోని ఆగ్రాలో చోటు చేసుకుంది... ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.. ఢిల్లీకి...
పశ్చిమగోదావరి జిల్లాలో దారుణం జరిగింది... కొవ్వూరు మండలంకు చెందిన నరసయ్య ఇటీవలే కరోనాతో మృతి చెందారు... ఇంట్లో కుటుంబ పెద్ద మరణించడంతో తీవ్ర మనస్థాపానికి గురి అయ్యారు అతని భార్య పిల్లలు... బాధలో...
ఈ మధ్య కాలంలో మహిళలపట్ల కొంత మంది అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు... బస్సుల్లో ప్రయాణించేటప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు, ఆటోలో వెళ్లేటప్పుడు కొంతమంది అబ్బాయిలు మిస్ బిహేవ్ చేస్తుంటారు... అయితే అలాంటి వారి ఆకతాయిలను ఆటకట్టించేందుకు...
దేవుడు మనుషులను ప్రేమించమని టెక్నాలజీని వాడుకోమని సృష్టించారు.. కానీ ఇందుకు వ్యతిరేకంగా మనుషులు ప్రవర్తిస్తున్నారు... వస్తువులను ప్రేమిస్తు మనుషులను వాడుకుంటున్నారు... చివరకు అదే టెక్నాలజీనే ప్రాణం తీస్తోంది... తాజాగా అనంతపురం జిల్లాలో దారుణం...
భర్తకు తెలియకుండా భార్య ప్రియుడితో రాసలీలలు నడిపింది.. కాని టెక్నాలజీ ఆమెని పట్టించింది, సో ఈ సంఘటన ప్రపంచం అంతా వైరల్ అయింది, మరి ఏమి జరిగిందో తెలుసుకుందాం.
గూగుల్ మ్యాప్ వాడే వారు...
భార్యపై అనుమానపడే వారు ఉంటారు, భర్తపై అనుమాన పడేవారు ఉంటారు, అయితే ఇది శృతి మించింది అంటే ఇద్దరికి ప్రమాదమే.. చివరకు ఆ కుటుంబాలు విడిపోతాయి, హత్యలకు ఆత్మహత్యలకు దారితీస్తాయి.. పిల్లలు అనాధలు...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...