మద్యం దొరక్క కొందరు శానిటైజర్లు కూడా తాగుతున్నారు, మరికొన్ని చోట్ల మద్యం ధరలు పెరిగిపోయాయి దీంతో శానిటైజర్లు తీసుకోవడం సోడా డ్రింక్ కలుపుకుని తాగడం చేస్తున్నారు, ఇది ప్రాణాలకే చేటు చేస్తుంది.
ఎందుకు...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ కంగారు పుట్టిస్తోంది... ఈ మాయదారి మహమ్మారి ఎవ్వరిని వదలకుంది... మనుషుల మధ్య వ్యత్యాసాలు ఉన్నాయి కానీ కరోనా మాత్రం అందరిని సమానంగా చూస్తుంది... ఈ మహమ్మారి రాజకీయ...
తాళి కట్టిన భర్తను కాదని కొంతమంది మహిళలు పరాయి వ్యక్తులతో అక్రమ సంబంధం పెట్టుకుంటున్నారు.. చివరకు ప్రియుడిమీద మోజుతో భర్తలను హత్య చేయిస్తున్నారు.. తాజాగా ఇలాంటి సంఘటనే ముంబైలో జరిగింది ఇందుకు సంబంధించిన...
మన దేశంలో దేవుళ్ల కంటే బాబాలే ఫేమస్... బాబాలు ఏం చెబితే అది జరుగుతుందని నమ్ముతుంటారు కొందరు... అలా కొందరు నమ్మి బాబు దగ్గరి వెళ్తే ఆయన అసలు రూపం బయటపడింది... వ్యక్తి...
వైజాగ్ లో వరుస ప్రమాదాలు జరుగుతుండటంతో అక్కడి ప్రజలు భయాందోళలకు గురి అవుతున్నారు.. మొన్నటికి మొన్న రెండు ప్రమాదాలను ప్రజలు మరువక ముందే తాజాగా హిందుస్థాన్ ఫిష్ యార్ట్ లిమిటెడ్ లో దారుణం...
అమెరికాలో దారుణం జరిగింది.. తల్లి ఫుల్ గా మద్యం సేవించడంతో అభం సుభం తెలియని పసికందు మృతి చెందింది.. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.. మేరీ ల్యాండ్ కు...
ప్రకాశం జిల్లాలో దారుణం జరిగింది... కూల్ డ్రింక్ నాటు సారాలో శానిటైజర్ కలుపుని తాగి ఏకంగా తొమ్మిదిమంది మృతి చెందారు... మృతులలో ముగ్గురు కురిచేడు అమ్మవారి ఆలయం వద్ద బిక్షమెత్తుకునే యాచకులుగా గుర్తించారు......
ఈ రోజుల్లో చాలా మందికి సెల్పీ మోజు బాగా పెరిగింది, ఎక్కడకు వెళ్ళినా అందరూ సెల్ఫీ తీసుకోవడం స్టేటస్ పెట్టడం చేస్తున్నారు, అయితే చాలా మంది ప్రాణాలు కూడా కోల్పోతున్నారు, అయినా ఈ...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...