లాక్ డౌన్ కారణంగా అన్ని షాపులు మూత పడటంతో జనాలు నిత్యావసర వస్తువులకోసం అవస్తలు పడుతుంటే మరో పక్క వ్యభిచార నిర్వాహకులు మాత్రం చలరేగిపోతున్నారు... శారీరక సుఖం కోసం వెంపర్లాడే ప్రియులకు అమ్మాయిలను...
మధ్య టిక్ టాక్ వీడియోలు చేస్తు కొందరు వింత చర్యలకు చేష్టలకు దిగుతున్నారు, ఏకంగా జంతువులని కూడా హింసిస్తున్నారు, ఇటీవల పిల్లులు కుక్కలపై దాడి చేసి పైశాచిక ఆనందం పొందిన వారు ఉన్నారు....
కొందరు విచిత్రంగా కొన్ని మాటలు చెబుతూ ఉంటారు ...ఈ వైరస్ పోవాలి అని అందరూ భౌతిక దూరం పాటిస్తూ మాస్క్ పెట్టుకుని జాగ్రత్తలు తీసుకుంటుంటే, ఓ బాబా మాత్రం ముద్దు పెట్టుకుంటే కరోనా...
ఈ లాక్ డౌన్ వేళ కూడా చాలా మంది వివాహాలు చేసుకుంటున్నారు, మరీ ముఖ్యంగా కొందరు తక్కువ మందిని పిలిచి కుటుంబ సభ్యుల మధ్య వివాహం చేసుకుంటున్నారు.. అయితే ఈ లాక్ డౌన్...
వివాహ బంధాన్ని కొందరు అసలు పట్టించుకోరు.. దానికి విలువ ఇవ్వరు ..ఇలాంటి వారు భర్తని భార్యని కూడా విలువ ఇవ్వకుండా వదిలేస్తున్నారు. అయితే ఓ యువతి విచిత్రమైన కంప్లైంట్ ఇచ్చింది, దీంతో...
అసాంఘిక కార్యకలాపాలకు సహకరించలేదనే నెపంతో గిరిజన యువకునిపై తీవ్రంగా దాడి చేసి గాయపరిచిన సంఘటన నెల్లూరు జిల్లాలో చోటు చేసుకుంది... ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి... బ్రాహ్మణక్రాక గ్రామానికి...
కొందరు తల్లిదండ్రులని దైవంతో సమానంగా చూస్తారు.. మరికొందరు అసలు తల్లిదండ్రులని పట్టించుకోరు.. వారిపై దాడులు చేస్తారు, అలాంటి దుర్మార్గమైన ఘటన ఇది, నిద్రిస్తున్న తల్లిదండ్రులపై కుమార్తె వేడి నీళ్లు, వేడి నూనె పోసి...
కొందరు భార్యలని అత్యంత దారుణంగా హింసిస్తూ వేదిస్తూ ఉంటారు, అంతేకాదు వారిపై దాడి కూడా చేస్తూ ఉంటారు, ఈ భర్త అయితే ఏకంగా ఆమెని తన స్నేహితులతో పడుకోమని వారి దగ్గర నగదు...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...