చాలా మంది విలాసాలకు అలవాటు పడుతున్నారు... దీని కోసం అడ్డదారులు తొక్కుతున్నారు, సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే జరిగింది.. కాలిఫోర్నియాలో నివసించే సాఫ్ట్వేర్ ఇంజినీర్ పెళ్లి సంబంధం కోసం...
ఈ లాక్ డౌన్ తో దేశ వ్యాప్తంగా అందరూ ఇంటిలోనే ఉంటున్నారు, ఎవరూ బయటకు రాని పరిస్దితి, ఓ పక్క క్వారంటైన్ ఉండే వారు ఉంటున్నారు, ఇక అక్రమ సంబంధాలు పెట్టుకున్న వారికి...
అంతా కల్తీమయం అయిపోతోంది.. డబ్బుపై ఆశతో తినే తిండిలో కూడా కలుషితం - కల్తీ చేస్తున్నారు కొందరు వ్యాపారులు.. కామారెడ్డి జిల్లా బాన్సువాడలో పాలను వేడిచేయగా అది మొత్తం ప్లాస్టిక్ పదార్థంలా...
ఎంతో గాడంగా ప్రేమించుకున్నారు.. కాని మరో మహిళతో అఫైర్ పెట్టుకుని ప్రియురాలిని చంపేశాడు ఈ దుర్మార్గుడు.ఉత్తరాఖండ్లోని హరిద్వార్లో దారుణం జరిగింది. బీహార్లోని వైశాలి జిల్లాకు చెందిన నిందితుడు మధ్యప్రదేశ్కు చెందిన బాధితురాలు హరిద్వార్లో...
ఈ రోజుల్లో సైబర్ మోసాలు రోజు పదుల సంఖ్యలో జరుగుతున్నాయి, ఎన్నిసార్లు పోలీసులు బ్యాంకు సిబ్బంది చెబుతున్నా ఇలా మోసగాళ్ల చేతిలో బలి అయిపోతున్న కస్టమర్లు చాలా మంది ఉన్నారు, తాజాగా ఓ...
కొందరు తల్లిదండ్రుల మాట వినకుండా పిల్లలు సొంత నిర్ణయాలు తీసుకుంటారు... ప్రేమ అనే మత్తులో ఎవరో ఓ వ్యక్తిని ఇష్టపడి లేచిపోయి వివాహం చేసుకుంటారు, ఇక్కడ అలాంటి ఘటనే జరిగింది. కాని ఆమె...
తమిళనాడులో ఒక బ్యూటీషియన్. తాత్కాలిక సుఖాల కోసం ఓ యువకుడితో పరిచయం పెంచుకుంది,
ఈ లాక్ డౌన్ కారణంగా ప్రియుడి తో కలిగిన ఎడబాటును తట్టుకోలేని ప్రియురాలు ప్రియుడి కోసం తహతహలాడింది. తిరుప్పూరు దగ్గర...
దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ చాపకింద నీరులా విస్తరిస్తుండటంతో కేంద్రం లాక్ డౌన్ విధించింది.. దీంతో ఒక వ్యక్తి తన స్వగ్రామానికి చేరుకున్నాడు... తన భర్త ఇంటికి వచ్చాక తన ప్రియుడిని కలువలేననే...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...