తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థులకు అలెర్ట్..ఈనెల 21న జరగాల్సిన కానిస్టేబుల్ ప్రాధమిక పరీక్షను మరో తేదీకి వాయిదా వేసినట్లు అధికారులు తెలిపారు. ముందుగా నిర్వహించాలన్న 21వ తేదీ కాకుండా 28న పరీక్ష నిర్వహిస్తున్నట్లు...
ఏపీ ఐసెట్ 2022 పరీక్షా ఫలితాలను అధికారులు విడుదల చేశారు. కాగా ఈ పరీక్షను ఉన్నత విద్యా మండలి రెండు సెషన్స్లో నిర్వహించారు. మొత్తం 107 పరీక్షా కేంద్రాల్లో ఐసెట్ 2022ను నిర్వహించారు.
ఈ...
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు రెండేళ్ల తర్వాత మాడవీధుల్లో జరగనున్నాయి. దీంతో ఈసారి పెద్దసంఖ్యలో బ్రహ్మోత్సవాలను తిలకించేందుకు భక్తులు తిరుమల వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. సాధారణంగా బ్రహ్మోత్సవాల సమయంలో రోజూ లక్ష మందిపైగా...
తెలంగాణ వైద్యారోగ్యశాఖ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో భాగంగా మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు (ఎంహెచ్ఎస్ఆర్బీ) ఖాళీలను భర్తీ చేయనుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా...
నిరుద్యోగులకు శుభవార్త. తెలంగాణ సర్కార్ మరో జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. డైరెక్టర్ ఆఫ్ వర్క్స్ అకౌంట్స్ విభాగంలో గ్రేడ్ 2 పోస్టుల భర్తీకి TSPSC ప్రకటన రిలీజ్ చేసింది. దీనికి సంబంధించి...
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు రెండేళ్ల తర్వాత మాడవీధుల్లో జరగనున్నాయి. దీంతో ఈసారి పెద్దసంఖ్యలో బ్రహ్మోత్సవాలను తిలకించేందుకు భక్తులు తిరుమల వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. సాధారణంగా బ్రహ్మోత్సవాల సమయంలో రోజూ లక్ష మందిపైగా...
జేఈఈ మెయిన్ ఫలితాలను జాతీయ పరీక్షల సంస్థ (ఎన్టీఏ) విడుదల చేసింది. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన పి.రవిశంకర్ 6 ర్యాంకు, ఎం. హిమవంశీ 7వ ర్యాంకు, పల్లి జయలక్ష్మి 9వ...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...