లాక్ డౌన్ వేళలో కూడా పలు చోట్ల మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయి.. తాజాగా క్వారంటైన్ లో ఉన్న ఓ యువతిపై ముగ్గురు యువకులు అఘాయిత్యానికి పాల్పడ్డారు ఈ సంఘటన రాజస్థాన్ లోని సవాయ్...
కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతోంది... ఈ లాక్ డౌన్ వల్ల విడిపోయిన వారు దగ్గర అవుతున్నారు.. దగ్గర ఉన్న వారు విడిపోతున్నారు... తాజాగా ఓ ఘటన...
తిరుపతిలో దారుణం జరిగింది... భార్య ఉద్యోగం మానేయనందుకు భర్త ఆమె కాళ్లూ చేతులను విరగ్గొట్టాడు పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి తిరుపలిలో ఒక మహిళ ఆసుపత్రిలో స్టాఫ్ నర్స్ గా బాధ్యతలను చేపడుతుంది...
రాష్ట్రంలో...
తెలంగాణలో దిశా నింధితులను ఎన్ కౌంటర్ చేసినా కూడా కామాంధుల్లో మార్పు రాకుంది... బండ్లగూడలోని ఆనంద్ నగర్ లో నివసించే ఓ కుటుంబం కూరగాయలు అమ్ముకుంటూ జీవణం సాగిస్తోంది...
వారు ఇంటి...
ఈ భూమ్మీద పుట్టిన ప్రతీ ఒక్కరికి ఏదీ శాశ్వితం కాదని అందరికీ తెలుసు కానీ నేటి సమాజంలో వస్తువులను ప్రేమిస్తూ మనుషులను వాడుకుంటున్నారు... తాజాగా ఆస్తి కోసం కన్న తల్లిదండ్రులను తోడబుట్టిన అన్నను...
ప్రారంభానికి నోచుకోని జూనియర్ కళాశాలలో వడ్డే హరికిరణ్ అనే యువకుడు ఆత్మ హత్య చేసుకున్నాడు పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి... మార్చి ఐదు నుంచి వడ్డే హరికిరణ్ కనిపించలేదని అతని తల్లిదండ్రులు పోలీసులకు...
అనుమానంతో భార్య గొంతు కోసి హత్యచేసిన భర్తను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు... అతని దగ్గర నుంచి భార్య గొంతు కోసిన కత్తిని అలాగే స్కూటర్ ను పోలీసులు స్వాదీనం చేసుకున్నారు...
జమ్మలమడుగులో ప్రభుత్వ ఉద్యోగం...
కరీంనగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది... లారీని కారు ఢీ కొట్టడంతో ఇద్దరు వ్యక్తులు దుర్మరణం చెందారు... మరో ఇద్దరికి తీవ్రంగా గాయాలు అయ్యాయి వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...