తిరుపతిలో రిటైర్డ్ టీటీడీ ఉద్యోగి దారుణ హత్య రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. ఎంఆర్ పల్లెలో అర్థరాత్రి పూట రిటైర్డ్ టీటీడీ ఉద్యోగిని దారుణంగా కొట్టి చంపారు దుండగులు. కేసు నమోదు చేసుకున్న...
వర్షం పడేటప్పుడు పిడుగులు పడడం సహజం. వాటితో ఎంతోమంది మృత్యువాత పడుతుంటారు. ప్రతి సంవత్సరం ఇలాంటి ఘటనలు జరగడం వల్ల అనేక కుటుంబాలు రోడ్డున పడ్డాయి. వాతావరణంలో మార్పుల కారణంగా పిడుగులు పడడం...
రెండు తెలుగు రాష్ట్రాలను భారీ వర్షాలు ముంచెత్తాయి. ఒడిశా, ఉత్తరాంధ్ర తీరాల వెంబడి బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోందని ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ వెల్లడించింది. ఈ అల్పపీడనం రాగల 48 గంటల్లో వాయుగుండంగా...
కామన్వెల్త్ గేమ్స్ 2022లో తెలంగాణ అమ్మాయి, ప్రపంచ ఛాంపియన్ నిఖత్ జరీన్ సత్తా చాటింది. ఏకంగా బంగారు పతకాన్ని సాధించి మరుపులేని విజయాన్ని సొంతం చేసుకుంది. బాక్సింగ్ 50 కేజీల మహిళల విభాగంలో...
ఎస్ఎస్ఎల్వీ నింగిలోకి దూసుకెల్లింది. ఏపీలోని తిరుపతి జిల్లా సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్)లోని మొదటి ప్రయోగవేదిక నుంచి ఆదివారం ఉదయం 9.18 గంటలకు దీన్ని ప్రయోగించారు. ఈ వాహకనౌక ఈవోఎస్-02, ఆజాదీశాట్...
నిరుద్యోగులకు శుభవార్త. పోస్ట్ ఆఫీస్ ఉద్యోగాలకు మరో నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఉన్న పోస్ట్ ఆఫీసుల్లో 38,926 గ్రామీణ డాక్ సేవక్ పోస్టుల భర్తీ ప్రక్రియ దాదాపుగా ముగిసింది. ఇక...
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు రెండేళ్ల తర్వాత మాడవీధుల్లో జరగనున్నాయి. దీంతో ఈసారి పెద్దసంఖ్యలో బ్రహ్మోత్సవాలను తిలకించేందుకు భక్తులు తిరుమల వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. సాధారణంగా బ్రహ్మోత్సవాల సమయంలో రోజూ లక్ష మందిపైగా...
ఇప్పటికే కురిసిన వర్షాలకు తెలంగాణ అతలాకుతలం అయింది. ఇక తాజాగా వాతావరణశాఖ మరో పిడుగులాంటి వార్త చెప్పింది. అల్పపీడనం ప్రభావంతో నేటి నుంచి మరో 3 రోజులు అతి భారీ వర్షాలు కురవనున్నాయి....
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...