నేటి సమాజంలో ప్రతీ ఒక్కరు మనుషులతో కాకుండా మొబైల్ ఫోన్లతో కాలం గడుపుతున్నాడు... సమయం సందర్భం లేకున్నా కూడా ప్రతీ ఒక్కరు మొబైల్ ఫోన్ కు కనెక్ట్ అయిపోతున్నారు... తాజాగా ఒక యువతి...
తాజాగా విశాఖ జిల్లా ఎలమంచిలి జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.. ఈ ప్రమాదంలో ఒక యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా మరోక యువకుడు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు....
విశాఖ...
చాలా మందికి గుట్కా తినే అలవాటు ఉంటుంది, ఇలా గుట్కా తినే వారు పిల్లల చేత కూడా అవి తెప్పించుకుంటారు.. కిరాణా పాన్ షాపుల్లో అవి దొరుకుతూ ఉంటాయి, ఈ సమయంలో...
ఈ వైరస్ దెబ్బకి ఎవరూ ఇంటి నుంచి బయటకు రాని పరిస్దితి.. ఈ సమయంలో అందరూ ఇంటిలోనే ఉంటున్నారు, అయితే ఎమర్జెన్సీ సేవలు అందించేవారు మెడికల్ ఉద్యోగులకి మాత్రం పర్మిషన్ ఇచ్చింది ప్రభుత్వం,...
ఈ వైరస్ మహమ్మారి ప్రజల ప్రాణాలను బలితీసుకుంటోంది, 14 రోజులకి లేదా 20 రొజులకి కొందరికి నెల రోజులకి ఈ వైరస్ లక్షణాలు తెలుస్తున్నాయి, దీంతో ఎవరి నుంచి ఈ వైరస్ సోకుతుందో...
అతను ఓ ఇంజనీర్ మంచి జీతం , అయితే జీవితం మాత్రం బాగా చేసుకోలేకపోతున్నాడు, దానికి పలు కారణాలు ఉన్నాయి, అయితే ముందు తల్లిదండ్రులు ఓ సంబంధం చూసి పెళ్లి చేశారు, ఆమె...
మహిళా పోలీసుల కోసం హైదరాబాద్ పోలీసులు వినూత్న నిర్ణయానికి శ్రీకారం చుట్టారు. మహిళ పోలీస్ అధికారులు, సిబ్బంది విధుల్లో ఉన్నప్పుడు వారి చిన్నారుల సంరక్షణ కోసం...
ఖలిస్తాన్ సపరేటిస్ట్ లీడర్ హర్దీప్ సింగ్ నిజ్జర్(Hardeep Nijjar) హత్యకేసులో ముగ్గురు ఇండియన్స్ ని కెనడా పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. కరణ్ ప్రీత్ సింగ్,...
తిరుమల(Tirumala)లో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. దీంతో గాలివానతో కూడిన భారీ వర్షం కురిసింది. అసలే మండుటెండలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న జనం వర్షంతో ఉపశమనం పొందారు. అయితే...
బీఆర్ఎస్ పార్టీకి వరుస షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే చాలా మంది కీలక నేతలు పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు పార్లమెంట్ ఎన్నికల్లో ఉనికి...
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(HCU)లో ఆత్మహత్య చేసుకున్న వేముల రోహిత్(Vemula Rohith) కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. అసలు రోహిత్ దళితుడు కాదని.. అతడి అసలు కులం...
లోక్సభ ఎన్నికల కోసం తెలంగాణ కాంగ్రెస్ ప్రత్యేక మేనిఫెస్టోను(Congress Manifesto) విడుదల చేసింది. 'ఐదు న్యాయాలు, తెలంగాణకు ప్రత్యేక హామీలు' పేరుతో దీనిని రూపొందించింది. రాష్ర్ట...