కూటి కోసం కోటి విద్యలు అన్నారు, అయితే దొంగతనానికి కూడా దారులు వెతుక్కుంటున్నారు కొందరు. ఏకంగా ఓ వ్యక్తి బస్సుని దోచేసేందుకు ప్లాన్ వేశాడు, డ్రైవర్ ఉద్యోగంలో చేరి బస్సునే దోచేశాడు చివరకు...
దిశ కేసులో నిందితులు నలుగురు ఎన్ కౌంటర్ అయ్యారు.. చివరకు వారి అంత్యక్రియలకు 18 రోజుల తర్వాత మోక్షం వచ్చింది.. ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రికి చెందిన నలుగురు వైద్యుల బృందం హైదరాబాద్ వచ్చి,...
కూతురు పెళ్లి చేయాలి అని తండ్రి ఎన్నో ఆశలు పెట్టుకుంటాడు, అల్లారు ముద్దుగా పెంచుకున్న తన కూతురి వివాహానికి అన్ని ఏర్పాట్లు చేసిన తండ్రి అప్పుడే చనిపోతే నిజంగా ఏ కూతురికి ఇలాంటి...
అత్యంత దారుణం అక్కా అక్కా అంటూనే గంజాయి అలవాటు చేసి ఇద్దరు యువకులు ఓ వివాహితని టార్గెట్ చేశారు, 2010లో పెళ్లి అయిన ఈ జంటకు కొత్తగా పరిచయం అయిన ఇద్దరు యువకులు...
దిశ కేసులో నలుగురు నిందితులకు రి పోస్టు మార్టం నిన్న పూర్తి చేశారు ఈ సమయంలో నలుగురు కుటుంబ సభ్యులకు వారి బాడీలను పోలీసులు అప్పగించారు. ఈ సమయంలో చెన్నకేశవులు భార్య...
దిశకేసులో నిందితులకు పోస్ట్ మార్టం ముగిసింది... ముగిసిన తర్వాత ఆ నలుగురి భౌతికకాయాలు పోలీసులు వారి కుటుంబాలకు అప్పగించారు..ఈ సమయంలో కన్నీరు మున్నీరు అయ్యారు నలుగురి కుటుంబ సభ్యులు.. కేవలం ఆ...
స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతీ ఒక్కరికి సోషల్ మీడియాతో కనెక్షన్ ఉంటుంది... ఫేస్ బుక్, వాట్సప్, అలాగే ట్విట్టర్ ఈమూడింటితో నెటిజన్లు ఎక్కువ సమయం గడుపుతుంటారు... ముఖ్యంగా సెలబ్రెటీలు ట్విట్టర్ లో ఎక్కువ...
క్రీస్మస్ సందడి వేళ ఓ మోడల్ టీవీ నటి మరణం అందరికి కలిచివేసింది.ప్రముఖ చెఫ్, మోడల్, టీవీ నటి జాగీ జాన్ అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు.. కేరళలోని కరువన్కోణంలోని తన ఇంటిలో ఆమె...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...
ఏపీ రాజధాని అమరావతి(Amaravati) ప్రపంచంలోనే పూర్తిగా పునరుత్పాదక శక్తితో నడిచే మొట్టమొదటి నగరంగా చరిత్ర సృష్టించనుంది. 2,700 మెగావాట్ల (MW) గ్రీన్ ఎనర్జీని వినియోగించుకోవాలనే ప్రతిష్టాత్మక...