తెలంగాణను మళ్లీ భారీ వర్షాలు ముంచెత్తాయి. ఈరోజు ఉదయం నుండి ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఇక తాజాగా రాష్ట్రంలో రాగల 48 గంటల పాటు విస్తారంగా...
తెలంగాణ జర్నలిస్టుల అధ్యయన వేదిక ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కాళేశ్వరం ముంపు మానవ తప్పిదమా? ప్రకృతి వైపరీత్యమా అనే దానిపై చర్చ జరిగింది. అయితే ప్రాజెక్ట్ ముంపు...
తెలంగాణ గ్రూప్-1 అభ్యర్థులకు అలర్ట్. రాష్ట్రంలో 503 పోస్టుల భర్తీకి సంబంధించి ఇటీవల తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ దరఖాస్తులు స్వీకరించిన విషయం తెలిసిందే. ఈ పోస్టులకు సుమారు 3 లక్షల 80...
వినాయక విగ్రహాల తయారీ దారులకు తెలంగాణ హైకోర్టు శుభవార్త చెప్పింది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాల తయారీపై నిషేధం లేదని కీలక ఉత్తర్వులు జారీ చేసింది. పీవోపీ విగ్రహాలను హుస్సేన్సాగర్లో నిమజ్జనం చేయవద్దన్న...
నిరుద్యోగులకు శుభవార్త. స్పోర్ట్స్అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్)లో కాంట్రాక్టు ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది. ఆసక్తి, అర్హత ఉన్నవాళ్లు అప్లై చేసుకోవచ్చు..
వివరాలివే..
భర్తీ చేయనున్న ఖాళీలు: 104
పోస్టు వివరాలు: మసాజ్ థెరపిస్ట్
దరఖాస్తు...
పోడు వ్యవసాయం, ఆదివాసీల మీద ప్రభుత్వం ఉక్కు పాదం మోపుతున్నది. అన్యాయంగా వారిపై దాష్టీకం ప్రదర్శిస్తున్నది. ఆదివాసీలకు ఏ ప్రభుత్వం కూడా సెంట్ భూమిని కొనుగోలు చేసి ఇచ్చిన దాఖలా లేదు. పోడు...
ఢిల్లీలో యాదిరెడ్డి ఆత్మహత్య చేసుకున్న రోజు ఏం జరిగిందో మీ ముందుకు తెస్తున్నాను.
తెలంగాణ కోసం యువత ఆత్మహత్యల వైపు మళ్లుతున్న సంక్షుభిత సమయంలో నేను ఢిల్లీలో జర్నలిస్టుగా ఐ న్యూస్ కి పని...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...