SPECIAL STORIES

గంటలు తరబడి కూర్చొని పని చేస్తున్నారా? అయితే తస్మాత్ జాగ్రత్త..ప్రాణాలకే ప్రమాదం

కరోనా మహమ్మారి వచ్చాక వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్ పెరిగిపోయింది. ఆయా కంపెనీలు, ఉద్యోగులు ఇంటి నుండి పనికే ఆసక్తి చూపిస్తున్నారు. అయితే కార్పొరేట్ కంపెనీల్లో పని చేసే ఉద్యోగులు గంటలు తరబడి...

Flash News: సర్కార్ కీలక నిర్ణయం..ఈ పౌడర్ లైసెన్స్‌ రద్దు..కారణం ఇదే..!

మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం తీసుకున్న కీలక నిర్ణయంతో జాన్స‌న్ అండ్ జాన్స‌న్ కంపెనీకి గట్టి షాక్ తగిలింది. జాన్సన్ బేబీ పౌడర్ లైసెన్స్‌ను మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ రద్దు చేసింది. కారణం.. ఈ పౌడర్...

నడి సముద్రంలో నౌకలోకి నీరు..19 మంది ప్రాణాలు కాపాడిన కోస్ట్ గార్డ్

మహారాష్ట్రలోని రత్నగిరి తీరం వద్ద సముద్రంలో ప్రయాణిస్తున్న ఓ నౌకలోకి నీరొచ్చింది. ఈ క్రమంలో ఓడ మునిగిపోతుంది అనే సమాచారం తెలుసుకున్న కోస్ట్ గార్డ్ సిబ్బంది ఆపరేషన్ రెస్క్యూ నిర్వహించి 19 మంది...
- Advertisement -

Fact check: ఈ పురుగు కుడితే నిజంగానే చనిపోతారా?..క్లారిటీ

సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు, వీడియోలు వైరల్ అవుతుంటాయి. అయితే అందులో కొన్ని నిజం కావొచ్చు మరికొన్ని కాకపోవచ్చు. ఇక తాజాగా ఈ ఫోటోలో కనిపిస్తున్న పురుగుకు సంబంధించి ఓ పోస్ట్ నెట్టింట...

Video: చిరుతపులి-కొండచిలువ మధ్య భీకర పోరు..నెట్టింట వీడియో వైరల్

చిరుత పులి ఎలాంటి జంతువునైనా తినేయగలదు. అలాగే తన పదునైన పళ్లతో ప్రత్యర్థిని ఇట్టే చీల్చగలదు. చిరుత పులి, కొండచిలువ తారసపడితే ఎలా ఉంటుందో చెప్పనక్కర్లేదు. అలాంటి క్రూర జంతువుకు చుక్కలు చూపించింది...

సీయూఈటి యూజీ ఫలితాలు విడుదల..చెక్ చేసుకోండిలా..

సీయూఈటి యూజీ ఫలితాలు విడుదలయ్యాయి. మొత్తం 6 దశలుగా నిర్వహించిన ఈ పరీక్షకు 14.9 లక్షల మందికి పైగా హాజరయ్యారు. కాగా గురువారం రాత్రే ఫలితాలు విడుదల కావాల్సి ఉండగా..కొన్ని కారణాలతో ఆలస్యంగా...
- Advertisement -

మేమున్నాం అంటున్న శ్రీరామ యూత్ ఫ్రెండ్స్..బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందజేత

నాగర్ కర్నూల్ జిల్లా వంగూరు మండలం వెలుమలపల్లి శ్రీరామ యూత్ ఫ్రెండ్స్ వారు ఆపదలో ఉన్న నిరుపేద కుటుంబాలను ఆదుకుంటున్నారు. కష్టకాలంలో ఉన్న కుటుంబాలకు బాసటగా నిలిచి మానవత్వం చాటుకుంటున్నారు. తాజాగా వెలుమలపల్లికి...

Breaking News: ఛత్రపతి శివాజీ వారసుడు కన్నుమూత

ఛత్రపతి వారసుడు శ్రీమంత్​ ఛత్రపతి శివాజీరాజే భోసలే కన్నుమూశారు. వయో సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన మంగళవారం తుది శ్వాస విడిచారు. కాగా ఈయన ఛత్రపతి శివాజీ 12వ తరం వారసుడు.

Latest news

Revanth Reddy | బీసీ నేతలతో సీఎం రేవంత్ భేటీ.. ఏమన్నారంటే..

తెలంగాణలోని బీసీ నేతలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy).. ప్రజాభవన్‌లో భేటీ అయ్యారు. పలు అంశాలపై వారితో చర్చించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు చట్టబద్దత...

Ponnam Prabhakar | బీసీ రిజర్వేషన్ల ప్రక్రియ మొదలైంది: పొన్నం ప్రభాకర్

తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు రిజర్వేషన్లు అందిస్తామన్న మాటపై కాంగ్రెస్ నిలబడి ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar) తెలిపారు. రిజర్వేషన్లకు చట్టబద్దత కల్పించే ప్రక్రియను ఇప్పటికే...

Hyderabad | లిఫ్ట్‌లో ఇరుక్కున్న బాలుడు.. ఆసుపత్రిలో మృతి

Hyderabad | నాంపల్లిలో రెడ్‌హిల్స్ శాంతినగర్ పార్కు ఎదురుగా ఉన్న మఫర్ కంఫర్ట్ అపార్ట్‌మెంట్‌లో లిఫ్ట్‌కు గోడకు మధ్య ఆరేళ్ల బాలుడు ఇరుక్కుపోయాడు. అతడిని దాదాపు...

SLBC Tunnel | కూలిన ఎస్‌బీసీ టన్నెల్.. కీలక ఆదేశాలిచ్చిన సీఎం

SLBC Tunnel | శ్రీశైలం ఎడమగట్టు కాలువ టన్నెల్ దగ్గర భారీ ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా టన్నెల్ పైకప్పు కూలిపోయింది. నాగర్‌కర్నూల్(Nagarkurnool) జిల్లా అమ్రాబాద్ మండలం...

Falcon Scam | ఫాల్కన్ స్కామ్.. కేసు నమోదు చేసిన ఈడీ

Falcon Scam | హైదరాబాద్‌లో భారీ స్కామ్ జరిగింది. అధిక వడ్డీ ఆశ చూపి ప్రజలకు కుచ్చిటోపీ పెట్టింది ఫాల్కన్ అనే సంస్థ. తక్కువ పెట్టుబడి...

KRMB | ‘ఆంధ్ర అక్రమ నీటి వినియోగాన్ని ఆపాలి’

KRMB | తెలంగాణ, ఏపీ మధ్య కృష్ణాజలాల వివాదం రోజురోజుకు ముదురుతోంది. ఆంధ్రప్రదేశ్ అక్రమంగా నదీ జలాలను వినియోగించుకుంటుందని, దీనిపై తక్షణమే యాక్షన్ తీసుకోవాలని కోరుతూ...

Must read

Revanth Reddy | బీసీ నేతలతో సీఎం రేవంత్ భేటీ.. ఏమన్నారంటే..

తెలంగాణలోని బీసీ నేతలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy).. ప్రజాభవన్‌లో భేటీ...

Ponnam Prabhakar | బీసీ రిజర్వేషన్ల ప్రక్రియ మొదలైంది: పొన్నం ప్రభాకర్

తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు రిజర్వేషన్లు అందిస్తామన్న మాటపై కాంగ్రెస్ నిలబడి ఉందని...