SPECIAL STORIES

గంటలు తరబడి కూర్చొని పని చేస్తున్నారా? అయితే తస్మాత్ జాగ్రత్త..ప్రాణాలకే ప్రమాదం

కరోనా మహమ్మారి వచ్చాక వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్ పెరిగిపోయింది. ఆయా కంపెనీలు, ఉద్యోగులు ఇంటి నుండి పనికే ఆసక్తి చూపిస్తున్నారు. అయితే కార్పొరేట్ కంపెనీల్లో పని చేసే ఉద్యోగులు గంటలు తరబడి...

Flash News: సర్కార్ కీలక నిర్ణయం..ఈ పౌడర్ లైసెన్స్‌ రద్దు..కారణం ఇదే..!

మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం తీసుకున్న కీలక నిర్ణయంతో జాన్స‌న్ అండ్ జాన్స‌న్ కంపెనీకి గట్టి షాక్ తగిలింది. జాన్సన్ బేబీ పౌడర్ లైసెన్స్‌ను మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ రద్దు చేసింది. కారణం.. ఈ పౌడర్...

నడి సముద్రంలో నౌకలోకి నీరు..19 మంది ప్రాణాలు కాపాడిన కోస్ట్ గార్డ్

మహారాష్ట్రలోని రత్నగిరి తీరం వద్ద సముద్రంలో ప్రయాణిస్తున్న ఓ నౌకలోకి నీరొచ్చింది. ఈ క్రమంలో ఓడ మునిగిపోతుంది అనే సమాచారం తెలుసుకున్న కోస్ట్ గార్డ్ సిబ్బంది ఆపరేషన్ రెస్క్యూ నిర్వహించి 19 మంది...
- Advertisement -

Fact check: ఈ పురుగు కుడితే నిజంగానే చనిపోతారా?..క్లారిటీ

సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు, వీడియోలు వైరల్ అవుతుంటాయి. అయితే అందులో కొన్ని నిజం కావొచ్చు మరికొన్ని కాకపోవచ్చు. ఇక తాజాగా ఈ ఫోటోలో కనిపిస్తున్న పురుగుకు సంబంధించి ఓ పోస్ట్ నెట్టింట...

Video: చిరుతపులి-కొండచిలువ మధ్య భీకర పోరు..నెట్టింట వీడియో వైరల్

చిరుత పులి ఎలాంటి జంతువునైనా తినేయగలదు. అలాగే తన పదునైన పళ్లతో ప్రత్యర్థిని ఇట్టే చీల్చగలదు. చిరుత పులి, కొండచిలువ తారసపడితే ఎలా ఉంటుందో చెప్పనక్కర్లేదు. అలాంటి క్రూర జంతువుకు చుక్కలు చూపించింది...

సీయూఈటి యూజీ ఫలితాలు విడుదల..చెక్ చేసుకోండిలా..

సీయూఈటి యూజీ ఫలితాలు విడుదలయ్యాయి. మొత్తం 6 దశలుగా నిర్వహించిన ఈ పరీక్షకు 14.9 లక్షల మందికి పైగా హాజరయ్యారు. కాగా గురువారం రాత్రే ఫలితాలు విడుదల కావాల్సి ఉండగా..కొన్ని కారణాలతో ఆలస్యంగా...
- Advertisement -

మేమున్నాం అంటున్న శ్రీరామ యూత్ ఫ్రెండ్స్..బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందజేత

నాగర్ కర్నూల్ జిల్లా వంగూరు మండలం వెలుమలపల్లి శ్రీరామ యూత్ ఫ్రెండ్స్ వారు ఆపదలో ఉన్న నిరుపేద కుటుంబాలను ఆదుకుంటున్నారు. కష్టకాలంలో ఉన్న కుటుంబాలకు బాసటగా నిలిచి మానవత్వం చాటుకుంటున్నారు. తాజాగా వెలుమలపల్లికి...

Breaking News: ఛత్రపతి శివాజీ వారసుడు కన్నుమూత

ఛత్రపతి వారసుడు శ్రీమంత్​ ఛత్రపతి శివాజీరాజే భోసలే కన్నుమూశారు. వయో సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన మంగళవారం తుది శ్వాస విడిచారు. కాగా ఈయన ఛత్రపతి శివాజీ 12వ తరం వారసుడు.

Latest news

Sathya Sai District | ఏపీలో ఒకే ఫ్యామిలీలో నలుగురు మృతి… సైనైడ్ కారణమా?

ఏపీ శ్రీ సత్యసాయి జిల్లాలో(Sathya Sai District) దారుణ ఘటన చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వారి ఇంట్లోనే అనుమానాస్పదంగా మృతి చెందారు....

HCU Land Dispute | ‘భూమి బదిలీకి HCU అంగీకరించలేదు’

HCU Land Dispute | హైదరాబాద్ విశ్వవిద్యాలయం (HCU) సోమవారం 2024 జూలైలో రెవెన్యూ అధికారులు విశ్వవిద్యాలయ ప్రాంగణంలో ఎటువంటి సర్వే చేయలేదని స్పష్టం చేసింది....

Gold Rates | రూ. లక్ష మార్క్ చేరుకోనున్న బంగారం ధర!!

దేశంలో బంగారం ధరలు(Gold Rates) పరుగులు పెడుతున్నాయి. మధ్యమధ్యలో స్వల్పంగా తగ్గుతూ ఊరిస్తున్న పసిడి.. మధుపర్లు ఊపిరి పీల్చుకునే లోపే ఆల్ టైమ్ హై కి...

Chandrababu | కార్యకర్తల్ని ఉద్దేశించి చంద్రబాబు ఎమోషనల్ స్పీచ్

టీడీపీ అభిమానులు పార్టీ ఆవిర్భావ వేడుకలను రెండు రాష్ట్రాల్లోనూ ఘనంగా నిర్వహిస్తున్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని(Mangalagiri) పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన 43వ టీడీపీ ఆవిర్భావ...

Chhattisgarh | భద్రతా దళాల ఎన్కౌంటర్లో 16 మంది మావోయిస్టులు హతం

భద్రతా దళాలు, మావోయిస్టు కేడర్ల మధ్య జరిగిన కాల్పుల్లో భారీగా మావోయిస్టులు మరణించారు. శనివారం ఛత్తీస్‌గఢ్‌లోని(Chhattisgarh) సుక్మా, బీజాపూర్ జిల్లాల సరిహద్దుల్లో జరిగిన ఈ ఎన్కౌంటర్...

Myanmar | మయన్మార్ భూకంపం: వెయ్యికి చేరిన మృతుల సంఖ్య

మయన్మార్‌(Myanmar) లో భూకంపం బీభత్సం సృష్టించింది. శనివారం 7.7 తీవ్రతతో సంభవించిన ప్రకృతి విపత్తు కారణంగా ఆ దేశంలో భారీగా ఆర్థిక నష్టంతో పాటు ప్రాణనష్టం...

Must read

Sathya Sai District | ఏపీలో ఒకే ఫ్యామిలీలో నలుగురు మృతి… సైనైడ్ కారణమా?

ఏపీ శ్రీ సత్యసాయి జిల్లాలో(Sathya Sai District) దారుణ ఘటన చోటు...

HCU Land Dispute | ‘భూమి బదిలీకి HCU అంగీకరించలేదు’

HCU Land Dispute | హైదరాబాద్ విశ్వవిద్యాలయం (HCU) సోమవారం 2024...