కరోనా మహమ్మారి వచ్చాక వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్ పెరిగిపోయింది. ఆయా కంపెనీలు, ఉద్యోగులు ఇంటి నుండి పనికే ఆసక్తి చూపిస్తున్నారు. అయితే కార్పొరేట్ కంపెనీల్లో పని చేసే ఉద్యోగులు గంటలు తరబడి...
మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయంతో జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీకి గట్టి షాక్ తగిలింది. జాన్సన్ బేబీ పౌడర్ లైసెన్స్ను మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ రద్దు చేసింది.
కారణం..
ఈ పౌడర్...
మహారాష్ట్రలోని రత్నగిరి తీరం వద్ద సముద్రంలో ప్రయాణిస్తున్న ఓ నౌకలోకి నీరొచ్చింది. ఈ క్రమంలో ఓడ మునిగిపోతుంది అనే సమాచారం తెలుసుకున్న కోస్ట్ గార్డ్ సిబ్బంది ఆపరేషన్ రెస్క్యూ నిర్వహించి 19 మంది...
సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు, వీడియోలు వైరల్ అవుతుంటాయి. అయితే అందులో కొన్ని నిజం కావొచ్చు మరికొన్ని కాకపోవచ్చు. ఇక తాజాగా ఈ ఫోటోలో కనిపిస్తున్న పురుగుకు సంబంధించి ఓ పోస్ట్ నెట్టింట...
చిరుత పులి ఎలాంటి జంతువునైనా తినేయగలదు. అలాగే తన పదునైన పళ్లతో ప్రత్యర్థిని ఇట్టే చీల్చగలదు. చిరుత పులి, కొండచిలువ తారసపడితే ఎలా ఉంటుందో చెప్పనక్కర్లేదు. అలాంటి క్రూర జంతువుకు చుక్కలు చూపించింది...
సీయూఈటి యూజీ ఫలితాలు విడుదలయ్యాయి. మొత్తం 6 దశలుగా నిర్వహించిన ఈ పరీక్షకు 14.9 లక్షల మందికి పైగా హాజరయ్యారు. కాగా గురువారం రాత్రే ఫలితాలు విడుదల కావాల్సి ఉండగా..కొన్ని కారణాలతో ఆలస్యంగా...
నాగర్ కర్నూల్ జిల్లా వంగూరు మండలం వెలుమలపల్లి శ్రీరామ యూత్ ఫ్రెండ్స్ వారు ఆపదలో ఉన్న నిరుపేద కుటుంబాలను ఆదుకుంటున్నారు. కష్టకాలంలో ఉన్న కుటుంబాలకు బాసటగా నిలిచి మానవత్వం చాటుకుంటున్నారు. తాజాగా వెలుమలపల్లికి...
ఛత్రపతి వారసుడు శ్రీమంత్ ఛత్రపతి శివాజీరాజే భోసలే కన్నుమూశారు. వయో సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన మంగళవారం తుది శ్వాస విడిచారు. కాగా ఈయన ఛత్రపతి శివాజీ 12వ తరం వారసుడు.
తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ ప్రచారం ఊపందుకుంది. ఈ క్రమంలోనే రాజకీయ నేతలు ఒకరిపై ఒకరు ఘాటు విమర్శలు చేసుకుంటున్నారు. తాజాగా...
ఎన్నికల వేళ ఏపీ మంత్రి అంబటి రాంబాబు(Ambati Rambabu)కు భారీ షాక్ తగిలింది. ఆయన సొంత అల్లుడే రాంబాబును ఛీత్కరించుకుంటూ మాట్లాడిన వీడియో సంచలనం రేపుతోంది....
ఏపీ ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి(DGP Rajendranath Reddy)పై కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసింది. వెంటనే...
తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారం హోరాహోరీగా జరుగుతోంది. గెలుపే లక్ష్యంగా అన్ని పార్టీల అభ్యర్థులు పోరాడుతున్నారు. అయితే ప్రచారంలో భాగంగా నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గం కాంగ్రెస్...
బీఆర్ఎస్ పార్టీకి వరుస షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే చాలా మంది కీలక నేతలు పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు పార్లమెంట్ ఎన్నికల్లో ఉనికి...