ప్రైవేట్ కంపెనీలో జాబ్ కోసం చూసేవారికి చక్కని శుభవార్త. భారత ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకు చెందిన జోద్ పూర్ లోని ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్...
పేదకుటుంబాల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక పథకాలను తీసుకొచ్చింది. వీటిలో ఒకటి ఆహార భద్రత పథకం. ఈ పథకం ప్రకారం కుటుంబ సభ్యులను బట్టి ఆహార ధాన్యాలు అందిస్తారు. రాష్ట్రంలోని రేషన్ దుకాణాల...
కరోనా వల్ల భారీగా తగ్గిపోయిన ఉద్యోగాల నోటిఫికేషన్స్ మళ్ళి ఊపందుకున్నాయి. ప్రైవేట్ కంపెనీలు సైతం ముందుకొస్తున్నాయి. ప్రస్తుతం భారత ప్రభుత్వ వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వశాఖకు చెందిన హైదరాబాద్ లోని నేషనల్ ఇనిస్టిట్యూట్...
సర్వ దర్శనం టికెట్లు తీసుకుని తిరుమల వెళ్లాలని అనుకుంటున్న వారికి టీటీడీ అలర్ట్ జారీ చేసింది. దేశంలో కరోనా వ్యాప్తి పెరుగుతుండడంతో టీటీడీ సంచలన నిర్ణయం తీసుకుంది. తిరుపతిలోని కౌంటర్లలో ఈరోజు సర్వదర్శనం...
మారుతున్న కాలంలో టెక్నాలజీ కూడా చాలా వేగంగా అభివృద్ధి చెందుతుంది. అప్పట్లో మనం ఫోన్కాల్స్ మాట్లాడుతున్న సమయంలో అనేక అడ్డంకులు ఎదురయ్యేయి. కానీ ప్రస్తుతం అనేక టెలికాం సంస్థలు వై-ఫై కాలింగ్ సదుపాయాన్ని...
ప్రస్తుతం డీజిల్ ధరలు పెరగడంతో ప్రతి ఒక్కరిపై అదనపు భారం పడనుంది. దాంతో టి.ఎస్ . ఆర్టీసీ డీజిల్ సెన్ విధింపుపై ప్రత్యామ్నాయ లేక రాసారు. అంతేకాకుండా దీనికి ప్రజలు కూడా సహకరించాలని...
ఉద్యోగం కోసం చూసే వారికీ చక్కని శుభవార్త. ఐసీఎంఆర్-నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ భారత ప్రభుత్వ రంగ సంస్థ హైదరాబాద్లోని క్యాంపస్లో పోస్టులను...
లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్నో రకాల పాలసీలని తీసుకొచ్చి ప్రజలను కొంత ఆదుకుంటుంది. కరోనా సంక్షోభం వల్ల చాలామంది ఇలాంటి పాలసీలకు మొగ్గుచూపుతున్నారు. ప్రస్తుతం మరో కొత్త పాలసీతో మనముందుకొస్తుంది...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...