భారత ప్రభుత్వానికి చెందిన ఐడీబీఐ బ్యాంక్ (IDBI).. ఒప్పంద ప్రాతిపదికన పలు పోస్టులను భర్తీ చేయనుంది. ఇందులో చీఫ్ రిస్క్ ఆఫీసర్, చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ పోస్టులు ఉన్నాయి. నోటిఫికేషన్కు సంబంధించి పూర్తి...
భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన గోవా షిప్యార్డు లిమిటెడ్.. అసిస్టెంట్ సూపరింటెండెంట్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు,...
త్వరలో ఆర్థిక సంవత్సరం ముగియనుంది. ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభకానుంది. దీనితో కొత్త నిబనంధనలు అమలులోకి వస్తాయి. అందుకే, ప్రతిఒక్కరూ తమ ఆర్థిక ప్రణాళిక విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిన...
గత కొద్దిరోజులుగా రాష్ట్రంలో ఎండలు దంచికొడుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రజలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం చల్లని కబురు చెప్పింది. రాబోయే మూడు రోజుల పాటు వర్షాలు పడనున్నాయని తెలిపింది. ఆగ్నేయా మధ్య...
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో నేటి నుంచి పంచకుండాత్మక యాగం ప్రారంభం కానుంది. మహా కుంభ సంప్రోక్షణకు సోమవారం అంకురార్పణ చేశారు. నిన్న అంకురార్పణతో యాగాలు మొదలు అయ్యాయి. కాగ నేటి నుంచి...
నిరుద్యోగులకు అలర్ట్..ముంబై మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ పలు ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత ఉన్న వాళ్లు ఈ పోస్టులకి అప్లై చెయ్యచ్చు. దీని ద్వారా మొత్తం 27...
తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు అలెర్ట్..తాజాగా ఇంటర్ ప్రాక్టీకల్ పరీక్షల షెడ్యూల్ ను రిలీజ్ చేసింది ఇంటర్ బోర్డు. షెడ్యూల్ ప్రకారం మార్చి 23వ తేదీ నుంచి ఏప్రిల్ 8వ తేదీ వరకు ఇంటర్...
శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం శుభవార్త చెప్పింది. శ్రీవారి దర్శనానికి సంబంధించి ఒకేసారి మూడు నెలలకు సంబంధించి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటాను ఆన్లైన్లో విడుదల చేయనున్నారు. 300 రూపాయల...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...