మొబైల్ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం ఊహించని షాక్ ఇచ్చింది. ప్రభుత్వం మొబైల్ వినియోగదారుల కోసం కొత్త నిబంధనలను జారీ చేసింది. వీటి ప్రకారం కొంతమందికి మొబైల్ కనెక్షన్ పొందడం సులభం,మరికొంతమందికి మాత్రం చాలా...
నిరుద్యోగులకు గుడ్ న్యూస్. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) తెలంగాణ, ఏపీతో పాటు దేశంలోని ఇతర రాష్ట్రాల్లో కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేస్తోంది. ఇంటర్ అర్హతతో ఈ పోస్టులు భర్తీ చేయనున్నారు....
ఈ మధ్యకాలంలో నకిలీ వార్తలు ఎక్కువైపోతున్నాయి. ఇటువంటి వాటితో జాగ్రత్తగా ఉండాలి. లేదంటే అనవసరంగా మనం మోసపోవాల్సి వస్తుంది. ముఖ్యంగా కరోనా మహమ్మారి వచ్చినప్పటి నుంచి కూడా ఫేక్ వార్తలు ఎక్కువగా వినబడుతున్నాయి....
జీవితంలో అందరికి ముందుకు వెళ్లాలని ఉంటుంది. అలా జరగాలంటే కొన్ని విషయాలను మనం అర్థం చేసుకోవాలి. అప్పుడే జీవితంలో ముందుకు వెళ్లగలం. సాధారణంగా ఈ లోకంలో సమస్య లేని వారంటూ ఎవరు ఉండరు....
'శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు' అనే విషయం అందరికి తెలిసిందే. ప్రకృతిలో దైవాజ్ఞ లేకుండా ఏమి జరగవని ఈ విషయం ద్వారా తెలుస్తుంది. ముఖ్యంగా శివరాత్రి పర్వదినాన ఆ పరమేశ్వరుడి అనుమతి...
ప్రస్తుతం సోషల్ మీడియా వాడకం విపరీతంగా పెరిగిపోయింది. ఎలాంటి పనులు చేసినా.. చిన్న వీడియో అయినా సరే.. తమ తమ సోషల్ మీడియాల్లో పెడుతూ ఎక్కువ వ్యూస్ రాబట్టుకుంటున్నారు నెటిజన్లు. అలాంటి వాటిలో...
హైదరాబాద్ ప్రెస్ క్లబ్ కు జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు ఉంది. జర్నలిస్టు సంఘాలకు అతీతంగా ఈ క్లబ్ లో పాత్రికేయులకు సభ్యత్వం ఉంటుంది. ఈ ప్రెస్ క్లబ్ ఎన్నికలు రెండేళ్లకు ఒకసారి...
ఈ బ్యాంక్ కస్టమర్స్ కి గుడ్ న్యూస్. ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచింది. ఫిబ్రవరి 25, 2022 నుంచే ఫిక్స్డ్ డిపాజిట్స్ పై వడ్డీ రేట్లు అమలులోకి రానున్నాయి. అయితే బ్యాంకు...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...