శ్రీవారి భక్తులకు టీటీడీ పాలక మండలి శుభవార్త చెప్పింది. కరోనా కారణంగా నిలిపివేసిన ఆఫ్లైన్ సర్వదర్శనం టికెట్లను పునరిద్ధరించాలని టీటీడీ నిర్ణయించింది. ఈ నెల 15వ తేదీ అంటే ఆదివారం నుంచి సర్వదర్శనం...
శ్రీవారి భక్తులకు టీటీడీ పాలక మండలి శుభవార్త చెప్పింది. ఈ నెల 15వ తేదీ అంటే ఆదివారం నుంచి సర్వదర్శనం భక్తులుకు ఆఫ్ లైన్ లో దర్శన టోకేన్లు జారీ చేయనుంది టిటిడి...
ప్రతి ఒక్కరికి డబ్బు అవసరం. కానీ లక్ష్మీదేవి =కొంతమంది వ్యక్తుల వద్ద మాత్రమే ఉంటుంది. ఈ వ్యక్తులు ఎల్లప్పుడూ విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు మరియు సవాళ్ల నుండి సులభంగా బయటపడతారు. అయితే మీరు...
పార్శిల్ ఓ వ్యక్తి జీవితానికి శాపంగా మారింది. తెలిసిన వారు ఇచ్చిన పార్శిల్ తీసుకెళ్లిన పాపానికి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 19 ఏళ్లు జైలు జీవితం గడిపేలా చేసింది. విదేశాలకు...
తెలంగాణలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల అయింది. ఈ మేరకు మే 11వ తేదీ నుంచి 17 వరకు పదో తరగతి పరీక్షలు నిర్వహించనున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది. ప్రతి పేపర్ లో...
రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్. ఇక నుంచి రైలు టికెట్ కొనుక్కోవడం చాలా సులువు. ఎందుకో తెలుసా? ఈ మేరకు ప్రయాణికుల కోసం దక్షిణమధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రయాణికులు...
ప్రేమికుల రోజుకు గుర్తుగా వాలెంటైన్ వీక్ ఫిబ్రవరి 7 నుంచి ప్రపంచవ్యాప్తంగా ప్రారంభమవుతుంది. నేటి కొత్త తరం ఈ వాలెంటైన్స్ వీక్ కోసం ఎంతోగానూ ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఫిబ్రవరి 14 వరకు ఈ...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...