ఆసియా కప్ లో టీమిండియా తీవ్రంగా నిరాశపరిచింది. పాక్ , శ్రీలంకతో మ్యాచ్ లో ఆటగాళ్లు తేలిపోయారు. దీనిపై ఒక్కొక్కరు భారత జట్టుపై విమర్శలు చేస్తున్నారు. తాజాగా భారత మాజీ ప్రధాన కోచ్...
బంగ్లాదేశ్ స్టార్ క్రికెటర్ ముష్పికర్ రహీం సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అంతర్జాతీయ టీ20ల నుండి తప్పకున్నట్లు ట్వీట్ చేశారు. కాగా రహీం తన కెరీర్ లో 102 టీ20 మ్యాచ్ లు ఆడాడు....
మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోని ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్. వచ్చే ఐపీఎల్-2023 సీజన్ లో ధోని చెన్నైకు ఆడడంపై, అలాగే కెప్టెన్సీపై CSK సీఈఓ కాశీ విశ్వనాధ్ కీలక ప్రకటన...
టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది. గాయం కారణంగా ఇప్పటికే ఆసియా కప్ కు దూరమైన ఆల్ రౌండర్ జడేజా టీ20 ప్రపంచకప్ కు దూరం కానున్నట్లు తెలుస్తుంది. మోకాలి గాయానికి శస్త్రచికిత్స తర్వాత...
ఐపీఎల్ లో ఒక జట్టు అయిన సన్రైజర్స్ హైదరాబాద్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఐపీఎల్ 2023 సీజన్ కు ముందుగానే దిద్దుబాటు చర్యలు చేపట్టారు. కొన్ని సీజన్లుగా పేలవ ప్రదర్శన సాగిస్తూ వస్తున్న...
ఆసియా కప్ వేటలో ఉన్న టీమిండియాకు ఎదురుదెబ్బ తగిలింది. గాయంతో స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా ఆసియా కప్ నుంచి వైదొలిగాడు. ఇకపై జరగనున్న మ్యాచ్లకు అతడు హాజరు కాలేడని బీసీసీఐ వెల్లడించింది....
ఆసియా కప్ లో భాగంగా నిన్న జరిగిన పాక్-ఇండియా మ్యాచ్ లో హార్దిక్ ప్రత్యర్థికి చుక్కలు చూపించాడు. బౌలింగ్, బ్యాటింగ్ తో ఇండియాను విజయ తీరాలకు చేర్చాడు. హార్దిక్ పాండ్య (3/25), భువనేశ్వర్...
టీమిండియా స్పిన్నర్ రాహుల్ శర్మ సంచలన నిర్ణయం తీసుకున్నారు. క్రికెట్లో అన్ని రకాల ఫార్మాట్లకు గుడ్బై చెబుతున్నట్టు సోషల్ మీడియా వేదికగా తెలిపాడు. ‘నా ఈ అద్భుత ప్రయాణంలో తోడుగా ఉండి మద్దతునిచ్చిన...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...