కామన్వెల్త్ గేమ్స్-2022లో బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు అదరగొట్టింది. సెమీస్లో సింగపూర్ షట్లర్ ఇయో జియా మిన్ను ఓడించి ఫైనల్ చేరింది. టీపడింది. కాగా సింధు ఈ ఫీట్ నమోదు చేయడం వరుసగా...
ఇప్పటికే పలుమార్లు చిక్కుల్లో పడ్డ బంగ్లాదేశ్ స్టార్ ఆల్రౌండర్ షకీబ్ అల్ హసన్ మరోసారి చిక్కుల్లో పడ్డాడు. బంగ్లా క్రికెట్ బోర్డు నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించి అనవసరంగా కష్టాలు కొని తెచ్చుకున్నాడు. ఇటీవలే...
ఇంగ్లండ్లో జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్లో యాక్సిడెంట్ జరిగింది. ఈ ఘటనలో భారత సైక్లిస్ట్ మీనాక్షితో పాటు..న్యూజిల్యాండ్ సైక్లిస్ట్ బ్రయానీ బోథా కు తీవ్ర గాయాలయ్యాయి. మహిళల 10 కిలోమీటర్ల స్క్రాచ్ రేసులో పాల్గొన్న...
ఈ ఏడాది కామన్వెల్త్ క్రీడల్లో భారత్కు ఇప్పటి వరకు మొత్తం 9 పతకాలు దక్కగా.. వాటిలో ఏడు పతకాలు వెయిట్లిఫ్టింగ్లోనే రావడం గర్వపడే విషయం. బర్మింగ్హామ్ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల్లో వెయిట్...
టెస్ట్ బౌలింగ్లో కమ్మిన్స్ నెంబర్ వన్ ర్యాంక్లో ఉండగా..టెస్ట్ ఆల్రౌండర్ల జాబితాలో కమ్మిన్స్ ఏడో స్థానంలో ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా బోస్టన్ను ఆస్ట్రేలియా టెస్ట్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ పెళ్లి చేసుకున్నాడు....
రోహిత్, కోహ్లీ, పంత్, హార్దిక్ పాండ్య, బుమ్రా లేని జట్టును ఊహించడం కష్టం. కానీ వెస్టిండీస్ తో వన్డే సిరీస్ లో వీరు లేకుండానే పోరుకు సిద్ధమై గెలిచింది ధావన్ సేన. వెస్టిండీస్తో...
కామన్వెల్త్ గేమ్స్-2022లో భారత బాక్సర్ నిఖత్ జరీన్ సత్తా చాటాడు. 50 కేజీల ప్రీ క్వార్టర్స్ విభాగంలో విజయం సాధించి క్వార్టర్స్ లోకి అడుగుపెట్టింది. క్వార్టర్ ఫైనల్స్లో వెల్ష్ బాక్సర్ హెలెన్ జోన్స్తో...
కామన్వెల్త్ గేమ్స్ 2022లో మన దేశానికి మరో గోల్డ్ మెడల్ వచ్చింది. వెయిట్ లిఫ్టింగ్ తో ఖాతా తెరిచిన భారత్ కు అదే ఈవెంట్ లో ఈసారి జెరెమీ లాల్ రిన్నుగ స్వర్ణ...
వైసీపీ కోరుతున్న ప్రతిపక్ష హోదాపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Pawan Kalyan) స్పందించారు. అసెంబ్లీ ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తున్న సమయంలో వైసీపీ(YCP)...
శ్రీశైలం ఎడమ గట్టు టన్నెల్(SLBC) ప్రమాద ఘటనలో ఎనిమిది మంది చిక్కుక్కున్నారు. శనివారం ఉదయం నుంచి వారు ప్రాణాలతో పోరాడుతున్నారు. లోపల బురద, నీరు నిండిపోయి...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...