తెలంగాణ బడ్జెట్

Swastik Realtor Company | హైదరాబాద్‌లో ఐటీ సోదాలు.. ఎక్కడంటే..

హైదరాబాద్‌లో మరోసారి ఐటీ సోదాలు(IT Raids) కలకలం రేపాయి. సోమవారం తెల్లవారుజాము నుంచే పలు రియల్ ఎస్టేట్ కంపెనీల్లో ఐటీ అధికారులు సోదాలు చేయడం ప్రారంభించారు. ప్రముఖ సంస్థ స్వస్తిక్ రియల్టర్ కంపెనీ(Swastik...

ఆదాయాన్ని సమన్వయపరచాలి: భట్టి

Telangana Assembly | బీఆర్ఎస్ హయాంలో రాష్ట్ర ఆదాయ వృద్ధి తిరోగమనంలో పడిందని ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. అంతేకాకుండా.. ‘‘2023-24 సంవత్సరానికి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ 3.2 శాతం అభివృద్ధి...

‘కల్లలైన నిరుద్యోగుల కలలు’

Telangana Job Calendar | నిరుద్యోగుల విషయంలో కూడా బీఆర్ఎస్ బాధ్యత మరిచి ప్రవర్తించిందని మంత్రి భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. నియామకాల విషయంలో తీవ్ర నిర్లక్ష్య ధోరణిని అవలంభించిందని, వారి...
- Advertisement -

‘మా రుణాల కన్నా బీఆర్ఎస్ వడ్డీలే ఎక్కువ’

Telangana Assembly |బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న రుణాలను తీర్చడానికి కాంగ్రెస్ ప్రభుత్వం నానా తిప్పలు పడుతుందని చెప్పారు భట్టి విక్రమార్క. వడ్డీలు కట్టడానికే మరో అప్పు చేయాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. తమ ప్రభుత్వం...

కష్టాల్లోనూ సంక్షేమాన్ని వీడలేదు.. అదే ప్రభుత్వానికి పెనుసవాలు’

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం ఎదుర్కొన్న అతిపెద్ద సవాలు ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టడమే అని భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) వివరించారు. అందుకోసం తాము ఎన్నో మార్గాలు అవలంభించామని తెలిపారు....

‘ప్రమాదంలో తెలంగాణ ఆర్థిక స్థితి’

గత ప్రభుత్వం చేతకాని తనం వల్ల తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దయనీయంగా మారిందని రాష్ట్ర ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) పేర్కొన్నారు. రాష్ట్రాన్ని పదేళ్లు పాలించిన బీఆర్ఎస్.. రాష్ట్ర ఆర్థిక...
- Advertisement -

నీటి సమస్యల పరిష్కారమే ప్రభుత్వ సంకల్పం: భట్టి

Telangana Budget 2024 |తెలంగాణ ప్రజల నీటి కష్టాలను బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ప్రస్తావించారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి పదేళ్లు దాటినా ప్రజల నీటి కష్టాలు మాత్రం అలానే...

రాష్ట్ర అప్పులకు ‘బలి’ అవుతున్న ప్రజలు: భట్టి

Telangana Budget 2024 |రాష్ట్ర బడ్జెట్ ప్రసంగంలో భాగంగా తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పాలించిన పదేళ్లలో రాష్ట్ర అప్పులు వామనావతారంలో పెరిగి ప్రజలను...

Latest news

Gold Rates | రూ. లక్ష మార్క్ చేరుకోనున్న బంగారం ధర!!

దేశంలో బంగారం ధరలు(Gold Rates) పరుగులు పెడుతున్నాయి. మధ్యమధ్యలో స్వల్పంగా తగ్గుతూ ఊరిస్తున్న పసిడి.. మధుపర్లు ఊపిరి పీల్చుకునే లోపే ఆల్ టైమ్ హై కి...

Chandrababu | కార్యకర్తల్ని ఉద్దేశించి చంద్రబాబు ఎమోషనల్ స్పీచ్

టీడీపీ అభిమానులు పార్టీ ఆవిర్భావ వేడుకలను రెండు రాష్ట్రాల్లోనూ ఘనంగా నిర్వహిస్తున్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని(Mangalagiri) పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన 43వ టీడీపీ ఆవిర్భావ...

Chhattisgarh | భద్రతా దళాల ఎన్కౌంటర్లో 16 మంది మావోయిస్టులు హతం

భద్రతా దళాలు, మావోయిస్టు కేడర్ల మధ్య జరిగిన కాల్పుల్లో భారీగా మావోయిస్టులు మరణించారు. శనివారం ఛత్తీస్‌గఢ్‌లోని(Chhattisgarh) సుక్మా, బీజాపూర్ జిల్లాల సరిహద్దుల్లో జరిగిన ఈ ఎన్కౌంటర్...

Myanmar | మయన్మార్ భూకంపం: వెయ్యికి చేరిన మృతుల సంఖ్య

మయన్మార్‌(Myanmar) లో భూకంపం బీభత్సం సృష్టించింది. శనివారం 7.7 తీవ్రతతో సంభవించిన ప్రకృతి విపత్తు కారణంగా ఆ దేశంలో భారీగా ఆర్థిక నష్టంతో పాటు ప్రాణనష్టం...

Palamuru Rangareddy Project | పాలమూరు ప్రాజెక్ట్‌కు జాతీయ హోదా కుదరదు: కేంద్రం

Palamuru Rangareddy Project | పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా కల్పించాలంటూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొన్నేళ్లుగా శ్రమిస్తోంది. 2022లో ఈ మేరకు...

Stock Market | భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి ట్రేడింగ్‌ రోజును దేశీయ స్టాక్‌ మార్కెట్‌(Stock Market) సూచీలు నష్టాల్లో ముగించాయి. సెన్సెక్స్‌ ఉదయం 77,690.69 పాయింట్ల వద్ద క్రితం...

Must read

Gold Rates | రూ. లక్ష మార్క్ చేరుకోనున్న బంగారం ధర!!

దేశంలో బంగారం ధరలు(Gold Rates) పరుగులు పెడుతున్నాయి. మధ్యమధ్యలో స్వల్పంగా తగ్గుతూ...

Chandrababu | కార్యకర్తల్ని ఉద్దేశించి చంద్రబాబు ఎమోషనల్ స్పీచ్

టీడీపీ అభిమానులు పార్టీ ఆవిర్భావ వేడుకలను రెండు రాష్ట్రాల్లోనూ ఘనంగా నిర్వహిస్తున్నారు....