స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దేశ, రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్ శుభాకాంక్షలు చెప్పారు. మంగళవారం గోల్కొండ కోటలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన వేడుకల్లో సీఎం పాల్గొని జెండావిష్కరణ చేశారు. అనంతరం ప్రజలకు శుభాకాంక్షలు...
తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు, మల్కాజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డిపై కేసు నమోదైంది. పోలీసులపై ఇటీవల ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యలకు ఆగ్రహం వ్యక్తం చేస్తూ నాగర్కర్నూలు పీఎస్లో కేసు నమోదు చేశారు. కాగా,...
మీరు వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్టైన్మెంట్ (WWE)అభిమానులా? అయితే మీకో పెద్ద శుభవార్త. అందులోనూ తెలుగు రాష్ట్రాలకు చెందిన అభిమానులకైతే పండగ లాంటి న్యూస్. WWE పోటీలకు తొలిసారి హైదరాబాద్ నగరం ఆతిథ్యం ఇవ్వనుంది....
తెలంగాణ రాష్ట్ర మున్సిపల్, ఐటీశాఖ మంత్రి కేటీఆర్ సోమవారం కామారెడ్డి జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని మాట్లాడారు. స్వరాష్ట్రంలో...
పంద్రాగస్ట్ వేళ రాష్ట్ర రైతాంగానికి బీఆర్ఎస్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. లక్షలోపు రుణమాఫీ పూర్తి చేసినట్లు ప్రకటించింది. ఇవాళ ఒక్కరోజే 10.79 లక్షల రైతులకు రూ.6,546 కోట్ల రుణాలు మాఫీ చేసింది....
హైదరాబాద్ మహానగరం చుట్టూ 10 వేల ఎకరాలను కేసీఆర్ కుటుంబం ఆక్రమించుకున్నదని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. సోమవారం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ముందుగా రాష్ట్రంలో జరుగుతున్న అరాచక పాలనను...
ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణ రాజకీయాలు ఆసక్తికరంగా మారిపోతున్నాయి. బీఆర్ఎస్కు తామే ప్రత్యామ్నామయం అని చెప్పుకున్న బీజేపీ కర్ణాటక ఎన్నికల తర్వాత స్పీడ్ తగ్గించింది. బీఆర్ఎస్ను ధీటుగా ఎదుర్కోవాలంటే బీజేపీనే సరైన వేదిక...
తెలంగాణ బీజేపీకి వరుస షాక్లు తగులుతున్నాయి. ఇప్పటికే పేరున్న లీడర్లు పార్టీని వీడుతుండగా.. తాజాగా సీనియర్ నేత, మాజీ మంత్రి ఏ.చంద్రశేఖర్ కమలం పార్టీకి గుడ్ బై చెప్పారు. ఈ మేరకు రాష్ట్ర...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...