రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా హైదరాబాద్లోని ట్యాంక్ బండ్ వద్ద ఏర్పాటు చేసిన తెలంగాణ అమరవీరుల స్మారక కేంద్రాన్ని గురువారం సాయంత్రం ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR) ప్రారంభించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో...
గత కొద్ది రోజులుగా తీవ్ర వడగాలులతో ఇబ్బంది పడుతున్న తెలంగాణ(Telangana) ప్రజలకు ఉపశమనం కలిగించే కబురు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అందించింది.నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించాయని తెలిపింది. వచ్చే మూడ్రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా...
కాంగ్రెస్ పార్టీలో వైఎస్ షర్మిల(YS Sharmila) స్థాపించిన వైఎస్సార్టీపీని విలీనం చేస్తారనే ఊహాగానాలకు మరింత బలం చేకూరింది. పాదయాత్ర చేస్తూ అనారోగ్యానికి గురైన తెలంగాణ సీఎల్పీ నేత భట్టి విక్రమార్కను షర్మిల ఫోన్లో...
మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Ponguleti Srinivas Reddy) కాంగ్రెస్లో చేరడం దాదాపుగా ఖరారైన నేపథ్యంలో అదే ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ కీలక నేత, మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి(Renuka Chowdhury)...
భారత జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ సాహిత్య సభలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) కీలక వ్యాఖ్యలు చేశారు. అమరవీరులను అవమానించే సంస్కృతి తమది కాదని, పూజించే సంస్కృతి అని తెలిపారు. ఈ...
బీఆర్ఎస్ సర్కార్పై వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల(YS Sharmila) ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘అమరుల ప్రాణ త్యాగం - దొరకు దక్కిన అధికార వైభోగం. రాష్ట్ర సాధనకై ప్రాణాలను పణంగా పెట్టిన వారు ఎందరో...
తెలంగాణపై పట్టు సాధించేందుకు బీజేపీ జాతీయ నాయకత్వం ‘ఇంటింటికీ బీజేపీ(Intintiki BJP)’ అనే కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. తెలంగాణ వ్యాప్తంగా 35 లక్షల కుటుంబాలను కలిసి ప్రజలకు చేరువ కావాలని ఈ నిర్ణయం...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...