తెలంగాణ రాష్ట్రంలోని నూనె గింజల రైతులు నానా అవస్థలు పడుతున్నారని మాజీ మంత్రి హరీష్ రావు(Harish Rao) పేర్కొన్నారు. వారిని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్కు(Revanth...
నంది అవార్డుల స్థానంలో తెలంగాణలో గద్దర్ అవార్డులు(Gaddar Cine Awards) ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. 2014లో రాష్ట్ర విభజన తర్వాత నంది అవార్డులను తెలంగాణలో ఇవ్వలేదు. వాటి స్థానంలో ప్రజాగాయకుడు గద్దర్...
ఎమ్మెల్యే తీన్మార్ మల్లన్న(Teenmar Mallanna) కు బిగ్ షాక్ తగిలింది. కాంగ్రెస్ పార్టీ నుండి మల్లన్న ను సస్పెండ్ చేస్తూ డిసిప్లినరీ కమిటీ ఛైర్మెన్ చిన్నారెడ్డి ఆదేశాలు జారీచేశారు. బీసీ సభలో ఓ...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదం సమయంలో సొరంగంలో చిక్కుకున్న కార్మికులకు గుర్తించారు. వారి మృతదేహాలను అధికారులు బయటకు తీసే ప్రక్రియ ప్రారంభించారు. జీపీఆర్ టెక్నాలజీని వినియోగించి వారి మృతదేహాలను గుర్తించడం జరిగింది. మూడు మీటర్ల లోతు...
తెలంగాణకు ప్రాజెక్ట్లు రాకుండా కేంద్రమంత్రి కిషన్ రెడ్డే అడ్డుపడుతున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఆరోపించారు. ఆయన కావాలనే తెలంగాణ అభివృద్ధికి గండికొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కిషణ్ రెడ్డి.. తెలంగాణ పాలిట...
తెలంగాణ కాంగ్రెస్ నూతన ఇన్ఛార్జ్గా మీనాక్షి నటరాజన్(Meenakshi Natarajan) శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. శుక్రవారం ఆమె హైదరాబాద్కు చేరుకున్నారు. అంతా విమానంలో వస్తారేమో అనుకుంటే ఆమె మాత్రం సాదాసీదాగా రైళ్లో వచ్చారు. ఆ...
వరంగల్లోని మామురు విమానాశ్రయ(Mamnoor Airport) అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. గత కొంతకాలంగా ఈ అంశంపై చర్చలు జరుగుతుండగా తాజాగా ఈ పనులకు కేంద్రం ఓకే చెప్పింది. ఈ విమానాశ్రయం...
అన్ని రంగాల్లో అభివృద్ధి చెందడంతో పాటు దేశ రక్షణపై కూడా దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉందని సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) అన్నారు. హైదరాబాద్ గచ్చిబౌలిలో జరిగిన విజ్ఞాన్ వైభవ్-2025(Vignan VCaibhav)...
కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి కేటీఆర్(KTR) విమర్శనాస్త్రాలు సంధించారు. కరోనా కన్నా కాంగ్రెస్ మహా డేంజర్ అన్నారు. కాంగ్రెస్ మూలకంగానే తెలంగాణ క్షీణిస్తోందన్నారు. అన్ని రంగాల్లో...
విశాఖపట్నంలోని రుషికొండ బీచ్(Rushikonda Beach) తన ప్రతిష్టాత్మకమైన ‘బ్లూ ఫ్లాగ్’ గుర్తింపును కోల్పోయింది. బీచ్ నిర్వహణ సరిగా లేకపోవడంతోనే డెన్మార్క్ కు చెందిన ఫౌండేషన్ ఫర్...
బీపీ(Blood Pressure) ప్రస్తుతం కాలా సాధారణమైన సమస్యగా మారిపోయింది. చిన్న పిల్లలు సైతం బీపీతో బాధపడుతున్నారు. దీనికి ప్రధాన కారణం మన జీవనశైలి, ఆహారం. రక్తపోటును...
శ్రీశైలం ఎడమ గట్టు కాలువ సొరంగ ప్రమాదంలో చిక్కుకున్నవారి ఆచూకీ ఇంకా తెలియలేదని సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) స్పష్టం చేశారు. సహాయక చర్యల్లో కీలక...
SLBC ప్రమాదం అంశంపై స్పందించిన మాజీ మంత్రి హరీష్ రావు(Harish Rao).. సీఎం రేవంత్పై(Revanth Reddy) విమర్శలు గుప్పించారు. సీఎంకు ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనడానికి...