PM Modi |సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో సికింద్రాబాద్(Secunderabad)-తిరుపతి(Tirupati) మధ్య నడవనున్న వందే భారత్ ఎక్స్ప్రెస్(Vande Bharat Express) రైలును భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. వందే...
Paper Leak Case |టెన్త్ హిందీ ప్రశ్నపత్రం లీక్ కేసులో ఐదేళ్లు డీబార్ అయిన విద్యార్థి హరీష్కు హైకోర్టులో ఊరట లభించింది. ఈ కేసులో తన కుమారుడి తప్పు లేదని అమాయకుడైన తన...
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ లో సికింద్రాబాద్(Secunderabad)-తిరుపతి(Tirupati) వందేభారత్ రైలును ప్రధాని మోదీ(PM Modi) పచ్చజెండా ఊపి ప్రారంభించారు. మోదీ పక్కన గవర్నర్ తమిళసై, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధి మంత్రి తలసాని...
PM Modi Telangana Tour|తెలంగాణలో కొద్ది రోజులుగా రాజకీయ వాతావరణం వేడెక్కింది. పేపర్ లీకు కేసులో బీజేపీ(BJP), బీఆర్ఎస్(BRS) మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఈ క్రమంలోనే టెన్త్ పేపర్ లీకు కేసులో...
Flexes In Secunderabad |ప్రధాని తెలంగాణ పర్యటనకు ముందురోజు బీజేపీ నేతలకు బీఆర్ఎస్ నేతలు అనూహ్య ట్విస్ట్ ఇచ్చారు. తెలంగాణలో కేసీఆర్ కుటుంబ పాలన సాగుతోందని బీజేపీ విమర్శలు గుప్పిస్తోన్న విషయం తెలిసిందే....
ప్రధాని నరేంద్ర మోడీ రాక నేపథ్యంలో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు సీఎం కేసీఆర్ రావాలని బండి సంజయ్(Bandi Sanjay) బహిరంగంగా ఆహ్వానించారు. సభకు కేసీఆర్ వచ్చి.. రాష్ట్ర...
బీఆర్ఎస్ సర్కార్, సీఎం కేసీఆర్(KCR)పై వైఎస్ షర్మిల(YS Sharmila) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా వరుస ట్వీట్లు పెట్టారు. ‘‘ఆరోగ్య తెలంగాణ చేశామంటున్న దొరగారు కంటికి, పంటికి హస్తినకు...
ప్రధాని నరేంద్ర మోడీ రేపు(ఏప్రిల్ 8న) తెలంగాణకు రానున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో రాష్ట్రంలో బీఆర్ఎస్ సర్కార్పై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy) సంచలన ఆరోపణలు చేశారు. శుక్రవారం పరేడ్ గ్రౌండ్లో...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...