Moinabad audio leak: ఫాంహౌస్ ఘటనలో ఆడియో బయటకు వచ్చింది. ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి, రామచంద్ర భారతి మధ్య ఫోన్ సంభాషణ జరిగినట్లు తెలుస్తోంది. తనతో పాటు మరో ఇద్దరు ఎమ్మెల్యేలు...
Kishan Reddy: ఫిరాయింపులకు గ్రేట్ మాస్టర్ కేసీఆర్ అని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. మొయినాబాద్ ఫాంహౌజ్లో ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం గురించి ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన 12...
Nanda Kumar : మొయినాబాద్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే రోహిత్రెడ్డి ఫాంహౌస్లో భారీగా నగదు పట్టుకున్న నేపథ్యంలో నిందితుల్లో నందకుమార్ మీడియాతో మాట్లాడారు. ఫాంహౌస్లో పూజల కోసం మాత్రమే వచ్చామన్నారు. ఎమ్మెల్యేల కొనుగోలు అంశంలో...
Munugode Bypoll: తెలంగాణ మునుగోడు ఉప ఎన్నిక ప్రస్తుతం హాట్గా నడుస్తోంది. మునుగోడులో ఎవరు గెలుస్తారనే సందేహం అందరిలో ప్రశ్నగా మారింది. ఈ నేపథ్యంలో మునుగోడు(Munugode)లో ఏం జరిగినా అది పెద్ద ఇష్యూగా...
KTR Reacted on the lure of 4 TRS MLAs in Moinabad Farm House: తెలంగాణ రాష్ట్రంలో TRS ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం పెను దుమారం రేపుతోన్న విషయం తెలిసిందే....
JaggaReddy: మునుగోడులో టీఆర్ఎస్-కాంగ్రెస్ మధ్యే పోటీ ఉంటుందని, బీజేపీకి క్యాడర్ లేదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జగ్గారెడ్డి అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం కొయ్యలగూడెంలో ఆయన కార్యకర్తలతో మాట్లాడారు....
Nagole Flyover: హైదరాబాద్లో ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెట్టి, రవాణా వ్యవస్థను పటిష్టం చేసెందుకు మంత్రి కేటీఆర్ నేడు నాగోల్ ఫ్లై ఓవర్ని ప్రారంభించనున్నారు. 143.58 కోట్ల రూపాయలతో జీహెచ్ఎంసీ, తెలంగాణ ప్రభుత్వం...
Father kills Daughter: కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన కన్నతండ్రి కూతురు పాలిట కాలయముడయ్యాడు. ఎంత చెప్పిన వినకుండా ఓ అబ్బాయితో సన్నిహితంగా ఉంటుందని కన్నబిడ్డను అనంతలోకాలకు పంపేశాడు ఓ కసాయి తండ్రి. 15...
ఆదిలాబాద్లో(Adilabad) ఉన్న సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(CCI) ఫ్యాక్టరీ విషయంలో కేంద్ర ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) ఆరోపించారు....
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్కు(Gaddam Prasad Kumar) మాజీ మంత్రి హరీశ్రావు(Harish Rao) లేఖ రాశారు. నక్షత్రం గుర్తు లేని ప్రశ్నలకు సమాధానాలు...
తెలంగాణలో పార్టీ ఫిరాయించిన నేతలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ బీఆర్ఎస్.. సుప్రీంకోర్టును(Supreme Court) ఆశ్రయించింది. ఈ పిటిషన్పై మంగళవారం విచారణ జరగింది. ఇందులో భాగంగా...
అధికారం పోయిన తర్వాత కేసీఆర్(KCR).. బయట కనిపించిన సందర్భాలను చేతి వేళ్లపై లెక్కపెట్టొచ్చు. ఇక అసెంబ్లీ సమావేశాలకయితే.. కేసీఆర్ ఒకే ఒకసారి హాజరయ్యారు. అది కూడా...