Pushpa Srivani: ఏపీకి మూడు రాజధానులు అనేది సీఎం జగన్ విజన్తో కూడిన ఆలోచన అని మాజీ ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి అన్నారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ.. మూడు రాజధానుల...
YS Sharmila: కుంభకోణాల ఫాదర్ కేసీఆర్ అని వైఎస్సార్ టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల అన్నారు. లక్ష్మణ చాంద మండలం కనకపూర్ గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. దేశంలోనే అతిపెద్ద...
Munugode Bypoll :బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డికి జ్వరం వచ్చింది. దీంతో నేడు జరగవలసిన మునుగోడు ఎన్నికల ప్రచారనికి దూరం కాగా.. ఆయన స్ధానంలో బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ప్రచారం చేయనున్నారని...
Puri Jagannadh: పూరి జగన్నాథ్ సరికొత్త వివాదంలో చిక్కుకున్నారు. రౌడి హీరో విజయ్ దేవరకొండతో చేసిన మూవీ ప్రస్తుతం ఆయనను చిక్కుల్లో పడేసింది. భారీ అంచనాలతో బాక్సాఫీస్ ముందుకు వచ్చిన లైగర్ బోల్తా...
Human sacrifice: హైదరాబాద్ నడబొడ్డున సంచలన ఘటన చోటుచేసుకుంది. కేపీహెచ్బీ సమీపంలోని హైదర్నగర్లోని స్మశానంలో క్షుద్రపూజల అనంతరం నరబలి (Murder)ఇచ్చిన ఘటన కలకలం రేపుతోంది. కొందరు దుండగలు ఓ యువకుడిని చంపి, తగలబెట్టారు....
Loan apps: రుణ యాప్ల ఆగడాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఎక్కడికక్కడ పోలీసులు అడ్డుకట్ట వేస్తున్నా.. రుణ యాప్ (Loan apps)వేధింపులు తగ్గటం లేదు. ఫలితంగా మానసిక క్షోభతో కొందరు ప్రాణాలు తీసుకుంటున్నారు. తాజాగా...
Kishan Reddy: మిగులు బడ్జెట్లో ఉన్న రాష్ట్రాన్ని కేసీఆర్ కేవలం ఎనిమిదేళ్ల కాల వ్యవధిలో రూ. 5 లక్షల కోట్ల అప్పుల్లో ముంచారంటూ.. తెలంగాణ సీఎం కేసీఆర్పై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు....
Mungode bypoll: మునుగోడు నియోజకవర్గంలో నాంపల్లిలో కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి కాన్వాయ్పై దాడి జరిగింది. బీజేపీ శ్రేణులే తమ కాన్వాయ్ వాహనంపై దాడికి దిగారని పాల్వాయి స్రవంతి ఆరోపించారు. ప్రచారానికి వెళ్తున్న...
ఆదిలాబాద్లో(Adilabad) ఉన్న సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(CCI) ఫ్యాక్టరీ విషయంలో కేంద్ర ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) ఆరోపించారు....
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్కు(Gaddam Prasad Kumar) మాజీ మంత్రి హరీశ్రావు(Harish Rao) లేఖ రాశారు. నక్షత్రం గుర్తు లేని ప్రశ్నలకు సమాధానాలు...
తెలంగాణలో పార్టీ ఫిరాయించిన నేతలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ బీఆర్ఎస్.. సుప్రీంకోర్టును(Supreme Court) ఆశ్రయించింది. ఈ పిటిషన్పై మంగళవారం విచారణ జరగింది. ఇందులో భాగంగా...
అధికారం పోయిన తర్వాత కేసీఆర్(KCR).. బయట కనిపించిన సందర్భాలను చేతి వేళ్లపై లెక్కపెట్టొచ్చు. ఇక అసెంబ్లీ సమావేశాలకయితే.. కేసీఆర్ ఒకే ఒకసారి హాజరయ్యారు. అది కూడా...