Poonam Kaur: దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ తలపెట్టిన భారత జోడో యాత్ర తెలంగాణలో జరుగుతుంది. ప్రస్తుతం 52వ రోజు ఈ యాత్ర కొనసాగుతోంది. అయితే.. ఈ రోజు రాహుల్ యాత్రలో సినీ నటి...
Nagoba festival: దేశంలోనే అతిపెద్ద గిరిజన ఉత్సవంగా జరుపుకునే నాగోబా జాతరకు తప్పకుండా హాజరుకావాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఎంపీ సోయం బాపురావు ఆహ్వానించారు. న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ముర్మును కలిసిన...
Moinabad audio leak: ఫాంహౌస్ ఘటనలో ఆడియో బయటకు వచ్చింది. ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి, రామచంద్ర భారతి మధ్య ఫోన్ సంభాషణ జరిగినట్లు తెలుస్తోంది. తనతో పాటు మరో ఇద్దరు ఎమ్మెల్యేలు...
Kishan Reddy: ఫిరాయింపులకు గ్రేట్ మాస్టర్ కేసీఆర్ అని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. మొయినాబాద్ ఫాంహౌజ్లో ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం గురించి ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన 12...
Nanda Kumar : మొయినాబాద్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే రోహిత్రెడ్డి ఫాంహౌస్లో భారీగా నగదు పట్టుకున్న నేపథ్యంలో నిందితుల్లో నందకుమార్ మీడియాతో మాట్లాడారు. ఫాంహౌస్లో పూజల కోసం మాత్రమే వచ్చామన్నారు. ఎమ్మెల్యేల కొనుగోలు అంశంలో...
Munugode Bypoll: తెలంగాణ మునుగోడు ఉప ఎన్నిక ప్రస్తుతం హాట్గా నడుస్తోంది. మునుగోడులో ఎవరు గెలుస్తారనే సందేహం అందరిలో ప్రశ్నగా మారింది. ఈ నేపథ్యంలో మునుగోడు(Munugode)లో ఏం జరిగినా అది పెద్ద ఇష్యూగా...
KTR Reacted on the lure of 4 TRS MLAs in Moinabad Farm House: తెలంగాణ రాష్ట్రంలో TRS ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం పెను దుమారం రేపుతోన్న విషయం తెలిసిందే....
JaggaReddy: మునుగోడులో టీఆర్ఎస్-కాంగ్రెస్ మధ్యే పోటీ ఉంటుందని, బీజేపీకి క్యాడర్ లేదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జగ్గారెడ్డి అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం కొయ్యలగూడెంలో ఆయన కార్యకర్తలతో మాట్లాడారు....
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...