మహాత్మా గాంధీ బోధించిన శాంతి-అహింసా సిద్ధాంతం, లాల్ బహుదూర్ శాస్త్రి బోధించిన జై జవాన్-జై కిసాన్ ప్రస్తుతం దేశంలో నలిగిపోతున్నాయని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో...
రంగారెడ్డి జిల్లా యాచారం మండల పరిధిలోని తాడిపర్తి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. సరదాగా ఈతకు దిగిన నలుగురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఇద్దరు ఒకే కుటుంబానికి చెందిన వారు కావటంతో, బాధిత...
Sids farm starts D2C Dairy first store and experience center in Hyderabad: ప్రీమియం డీ2సీ డెయిరీ(D2C dairy) బ్రాండ్ కావడంతో పాటుగా తెలంగాణా కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తోన్న సిద్స్...
వందల సంవత్సరాల నుంచి అధికారం చెలాయిస్తున్న బ్రిటీషర్లకు శాంతియుత మార్గంలో ఎదురొడ్డి గాంధీ దేశానికి స్వాతంత్ర్యం తీసుకువచ్చారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. ప్రపంచ శాంతికి పాటుపడుతున్న నెల్సన్ మండేలా వంటి...
Minister Jagadish Reddy made sensational comments on Komatireddy Rajagopal Reddy: జాతీయ రాజకీయాల్లోకి కేసీఆర్ ఎంట్రీపై మంత్రి జగదీశ్ రెడ్డి(Minister Jagadish Reddy) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేశానికి కేసీఆర్...
రంగారెడ్డి జిల్లాలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. రాజేంద్రనగర్ ఆరంఘర్ చౌరస్తా 315 పిల్లర్ వద్ద స్క్రాప్ దుకాణంలో మంటలు చెలరేగాయి. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన అక్కడకు చేరుకుని మంటలు...
హైదరాబాద్లో ఉంటున్న మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడి కుమారుడు చింతకాయల విజయ్ ఇంటి వద్ద ఏపీ పోలీసులు హల్చల్ చేశారు. బంజారాహిల్స్లో నివాసం ఉంటున్న టీడీపీ రాష్ట్ర కార్యదర్శి విజయ్, ఐటీడీపీ కో కన్వీనర్గా...
తెలంగాణాలోని ఎస్టీలకు ఆ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్రంలోని గిరిజన రిజర్వేషన్ల శాతాన్ని 6 నుంచి 10 శాతానికి పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. పెంచిన రిజర్వేషన్లు తక్షణమే అమల్లోకి వస్తాయని...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...
ఏపీ రాజధాని అమరావతి(Amaravati) ప్రపంచంలోనే పూర్తిగా పునరుత్పాదక శక్తితో నడిచే మొట్టమొదటి నగరంగా చరిత్ర సృష్టించనుంది. 2,700 మెగావాట్ల (MW) గ్రీన్ ఎనర్జీని వినియోగించుకోవాలనే ప్రతిష్టాత్మక...