బీజేపీ ఎమ్మెల్యేల్లో ఒక్కరిని టచ్ చేసినా 48 గంటల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోవడం ఖాయమని బీజేపీ శాసనసభాపక్ష నేత మహేశ్వర్ రెడ్డి(Maheshwar Reddy) తీవ్రంగా హెచ్చరించారు. బీజేపీ గేట్లు తెరిస్తే కాంగ్రెస్ పార్టీ...
పార్లమెంట్ ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీకి భారీ షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే కీలక నేతలు పార్టీకి రాజీనామా చేసి వెళ్లిపోగా.. తాజాగా గ్రేటర్ హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మీ(Mayor Vijayalaxmi) కాంగ్రెస్ పార్టీలో...
బీఆర్ఎస్ పార్టీకి వరుస షాక్లు తగులుతున్నాయి. కీలక నేతలందరూ ఒక్కొక్కరిగా కారు దిగేస్తున్నారు. ఇప్పటికే పలువురు నేతలు పార్టీని వీడగా.. తాజాగా సీనియర్ నేతలు కే. కేశవరావు, కడియం శ్రీహరి కూడా కాంగ్రెస్...
మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక పోలింగ్లో 99.86 శాతం ఓటింగ్ నమోదు కావడం విశేషం. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ పోలింగ్ జరగగా.. 1439...
లిక్కర్ స్కాం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha)కు 14 రోజుల జ్యూడీషియల్ రిమాండ్ విధిస్తూ రౌస్ ఎవెన్యూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. నేటితో కస్టడీ ముగియడంతో అధికారులు కోర్టులో కవితను...
తెలంగాణ భవన్లో కీలక నేతలతో సమావేశమైన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. మరో మూడు ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. ఇందులో సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్కు అవకాశం ఇచ్చారు....
వైసీపీ మేనిఫెస్టోను తాడేపల్లిలోని YCP కేంద్ర కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విడుదల చేశారు. తొమ్మిది ముఖ్యమైన హామీలతో.. కేవలం రెండు పేజీలతో...
యువ హీరో సుహాస్(Suhas) వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు ఇటీవలే ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండ్‘ మూవీతో మంచి విజయం అందుకున్నాడు. తాజాగా 'ప్రసన్న వదనం(Prasanna...
తెలంగాణ మాజీ మంత్రి, మేడ్చల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి(Malla Reddy) మరోసారి వార్తల్లో నిలిచారు. గతంలో పాలమ్మినా.. పూలమ్మినా.. కష్టపడ్డా.. సక్సెస్ అయినా.. అంటూ...
ఏపీలో రాజకీయాలు వేడెక్కాయి. పోలింగ్కు రెండు వారాలు మాత్రమే సమయం ఉండటంతో ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. నువ్వానేనా అనే రీతిలో పోటీ పడుతున్నారు....
ఎన్నికల పోలింగ్ వేళ అధికార వైఎస్ఆర్సీపీకి భారీ షాక్ తగిలింది. గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆ పార్టీకి రాజీనామా చేశారు....