ఇందిరా పార్క్ దగ్గర ఆటో డ్రైవర్లు నిర్వహించిన మహాధర్నాలో మాజీ మంత్రి కేటీఆర్(KTR) కూడా పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెచ్చిన ఫ్రీ బస్సు ప్రయాణం పథకం వల్ల తాము ఎంతో నష్టపోతున్నామని...
ఆటో డ్రైవర్లు, ప్రైవేటు ట్రాన్స్పోర్ట్ జేఏసీ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ దగ్గర నిర్వహించిన ‘మహాధర్నా’లో మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కూడా పాల్గొన్నారు. ఆటో డ్రైవర్లకు తాము అండగా ఉంటామని...
తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంపై కేంద్ర సహాయక మంత్రి బండి సంజయ్(Bandi Sanjay) విమర్శల వర్షం కురిపించారు. కాంగ్రెస్ చేపట్టిన జిల్లాల సంఖ్య తగ్గింపు చర్యలపై ఆయన మండిపడ్డారు. చెప్పిందేంటి.. చేస్తోందేంటని కాంగ్రెస్ సర్కార్ను...
శంషాబాద్ విమానాశ్రయం(Shamshabad Airport)లో ఈరోజు ఉదయం భారీగా డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. డీఆర్ఐ అధికారులు చెప్పిన దాని ప్రకారం.. స్వాధీనం చేసుకున్న 7.0 డీఆర్ఐ అధికారులు తెలిపారు. డ్రగ్స్పై ఉక్కుపాదం...
తెలంగాణలో గతేడాది జరిగిన ఈ-కార్ రేస్లో(E-car Race) రూ.55 కోట్ల కుంభకోణం జరిగిందని వివాదం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ వ్యవహారంలో పలువురు అధికారుల పేర్లు వెలుగులోకి వచ్చాయి. అప్పుడు మరుగున పడిపోయిన...
మూసీ ప్రాజెక్ట్(Musi Project) పునరుజ్జీవన కార్యక్రమ శంకుస్థాపనకు సీఎం రేవంత్ రెడ్డి ముహూర్తం పెట్టేశారు. ఏది ఏమైనా మూసీ పునరుజ్జీవన చేసి తీరుతామని ఇప్పటికే పలుసార్లు చెప్పిన సీఎం రేవంత్(Revanth Reddy).. ఇప్పుడు...
కేటీఆర్ ఇచ్చిన లీగల్ నోటీసులపై కేంద్ర సహాయక మంత్రి బండి సంజయ్(Bandi Sanjay) ఘాటుగా స్పందించారు. తాను లీగల్ నోటీసులకు భయపడే వ్యక్తిని కాదని, అయినా రాజకీయ విమర్శలకు లీగల్ నోటీసులు ఇవ్వడం...
ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ కోసం తెలంగాణ ప్రభుత్వం తెగ కసరత్తులు చేస్తోంది. తాజాగా ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ కోసం ప్రత్యేక యాప్ను లాంచ్ చేయనున్నట్లు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...