మన దేశ బ్యాడ్మింటన్ స్టార్ కోచ్ పుల్లెల గోపీచంద్ ఆటలో ఆయన శైలి తెలిసిందే.. అనేక టోర్నీలు ట్రోపీలు ఆడి ఆయన గెలుచుకున్న అవార్డులు టైటిల్స్ ఎన్నో ఉన్నాయి, కోచ్ గా ఆయన...
పాక్ అన్ని విషయాలలో భారత్ ని బెదిరిద్దాం అని భావిస్తుంది.. కాని కొన్ని ఎత్తులు మాత్రం చిత్తు అవుతాయి, ముఖ్యంగా క్రికెట్ విషయానికి వస్తే భారత్ పాక్ మధ్య మ్యాచ్ అంటే ప్రపంచంలో...
టీమిండియా మాజీ కెప్టెన్, మాజీ ఎంపీ అజహరుద్దీతోపాటు మరో ఇద్దరిపై చీటింగ్ కేసు నమోదైంది... అయితే ఆయన పై ఎప్పుడూ ఇలాంటి వార్తలు వివాదాలు రావు.. తాజాగా ఈ వివాదం రావడం పై...
రెండో వర్డేలో భారత క్రికెటర్లు దుమ్ములేపారు... ఆస్ట్రేలియాను లక్ష్యాన్ని చేరుకోనివ్వకుండా మట్టికలిపించారు భారత ఆటగాళ్లు... తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 50 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి... 340 పరుగులు చేసింది...
సిఖర్ ధావన్...
భారత క్రికెటర్ విరాట్ కోహ్లీకి ప్రపంచ వ్యాప్తంగా కోట్లమంది అభిమానులు ఉన్నారు... టెస్ట్ మ్యాచ్, వన్డే, ట్వంటీ ట్వంటీ ఇలా ఏదైనా సరే కోహ్లీ ఇరగదీస్తాడు... గ్రీజ్ లో కోహ్లీ ఉన్నాడంటే చాలు...
క్రికెట్ మ్యాచ్ గెలవాలి అంటే కచ్చితంగా టీమ్ అందరూ కలిసి సమిష్టిగా ఆడితేనే గెలుపు వస్తుంది... టీమ్ లో ఒక్క ఆటగాడు సరిగ్గా ఆడకపోయినా అది టీమ్ గెలుపుపై ప్రభావం చూపిస్తుంది.. ఒక్క...
కర్ణాటక ప్రీమియర్ లీగ్ అనేక సంచనాలకు కేరాఫ్ అడ్రస్ అయింది, అయితే ఇందులో మ్యాచ్ ఫిక్సింగ్ జరిగింది అని ఆరోపణలు వచ్చాయి..అలాగే హీరోయిన్లతో క్రికెటర్లకు వలేశారు అనే విమర్శలు వినిపిస్తున్నాయి, దీనిలో భాగంగా...
టీ 20 ఫార్మెట్ వచ్చిన తర్వాత క్రికెట్ మజా పెరిగింది.. అయితే టెస్ట్ మజా క్రికెట్లో బాగా తగ్గింది.. ముఖ్యంగా భారత్ లో ఇదే మాట వినిపిస్తోంది, సంప్రదాయవాదులు ఇదే చెబుతున్నారు....
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...