ఏపీ ప్రభుత్వం పథకాలతో సంక్షేమ పాలనతో ముందుకు సాగుతోంది. అయితే పరిపాలనలో కూడా జగన్ తన మార్క్ చూపిస్తున్నారు. తన మాట వినే అధికారులని అలాగే వర్క్ డెడికేషన్ ఉన్న అధికారులని డిప్యుటేషన్...
తెలుగుదేశం పార్టీకి ప్రతిపక్షహొదా కూడా దక్కకుండా చేయాలని చూస్తున్నారనే వార్తలు ఏపీలో వినిపిస్తున్నాయి.. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీకి వంశీ రాజీనామాతో అసెంబ్లీలో ఎమ్మెల్యేల సంఖ్య 22 కి పడిపొయింది, అయితే...
అక్రమ డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో ఎంతటికైనా తెగిస్తున్నారు నేటి సమాజంలోని మనుషులు.. కుమారుడు తప్పు చేస్తే తల్లి మందలించే సంప్రదాయం మనది. కానీ తాజాగా కుమారుడు తప్పు చేస్తుంటే వీడియోలు తీసి బ్లాక్...
ప్రపంచ బ్యాడ్మిటన్ తెలుగు తేజం పీవీ సిందుతో తనకు వివాహం జరిపించాలని ఓ 70 ఏళ్ల వృద్దుడు తాజాగా జిల్లా కలెక్టర్ కు దరఖాస్తు అందించారు. దీంతో అక్కడ ఉన్న ప్రజలందరు అవాక్కు...
భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ భావోద్వేగానికి గురయ్యాడు. కారణం తన చేతిని భార్య అనుష్క శర్మ ముద్దాడింది. దింతో కోహ్లీ ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యాడు.. ఈ వీడియో ...
ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్ పీవీ సింధు ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలుసుకుంది తన తల్లిదండ్రులతో కలిసి అమరావతిలోని సచివాలయానికి వెళ్ళిన సింధు జగన్ ను కలిసీంది. ఈ సందర్భంగా వరల్డ్ ఛాంపియన్...
వెస్టిండీస్ టూర్ లో అన్ని సిరీస్ లను టీమిండియానే గెలవడంతో విరాట్ కోహ్లీ ఆనందంతో పొంగిపోతున్నాడు. యువ ఆటగాళ్లు రాణిస్తుండడంతో ఈ టూర్ లో కోహ్లీకి పెద్దగా సవాళ్లు ఎదురుకాలేదు. విండీస్...
బ్యాడ్మింటన్ సింధు తన కళను వాస్తవం చేసుకుంది. ఎన్నో ఏళ్లుగా కన్నా కళను ఈ ఏడాది సాకారం చేసుకుంది. ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ పోటీలో ఆరు సార్లు ఫైనల్ కి వెళ్లి...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...