తెలంగాణాలో కొలువుల జాతర మొదలయింది. గత 2, 3 రోజులుగా వరుస నోటిఫికేషన్లు రిలీజ్ చేస్తున్నారు. ఇక తాజాగా మరో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది. మున్సిపల్ అడ్మినిస్ట్రెషన్, అర్బన్ డెవలప్ మెంట్ విభాగం...
కాంగ్రెస్ కు ఝలక్ ఇస్తూ రాజీనామా చేసిన గులాం నబీ ఆజాద్ తదుపరి వ్యూహమేంటి? ఆయన ఏదైనా పార్టీలో చేరతారా? లేక సొంత పార్టీ పెడతారా? అనే ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. అయితే ఆజాద్.....
రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. తాజాగా మరో రెండు పథకాలను తీసుకురానున్నట్టు తెలిపారు. ‘ఒక దేశం.. ఒకటే ఎరువు’ అనే నినాదంతో ఇకపై ఎరువులన్నింటికీ ఒకటే బ్రాండు ఉండనుంది. పీఎంబీజేపీ...
తెలంగాణా నిరుద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో డైరెక్టర్ ఆఫ్ వర్క్స్ అకౌంట్స్ విభాగంలో 53 డివిజినల్ అకౌంట్స్ అధికారులు(డీఏఓ) గ్రేడ్-2 పోస్టుల భర్తీకి తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్...
అల్ఖైదా అగ్రనాయకుడు అల్ జవహరీ చనిపోయారా? లేదా? జవహరీని అమెరికా చంపినట్టు వస్తున్న వార్తలు నిజం కాదా? ప్రస్తుతం ఈ ప్రశ్నలు తలెత్తడానికి కారణం తాలిబన్ల ప్రకటనే. ఓ వైపు జవహరీని మట్టుబెట్టినట్టు...
ప్రీమియర్ బ్రాండెడ్ స్పిరిట్ను అందించేందుకు కొత్త వైన్ మార్ట్ అందుబాటులోకి వచ్చింది. హైదరాబాద్ జూబ్లీహిల్స్లో ‘ML’ పేరుతో ఏర్పాటు చేసిన లిక్కర్ మార్ట్ను సంస్థ ఫౌండర్ మరియు ఛైర్మన్ రవి కుమార్ పనస...
తెలంగాణలో కొలువులు ఓ కొలిక్కొచ్చాయి. ఇప్పటికే గ్రూప్ 1, పోలీస్ కొలువులకు సంబంధించి నోటిఫికేషన్లు విడుదల అయ్యాయి. వాటికి దరఖాస్తుల ప్రక్రియ కూడా ముగిసింది. ఇక మిగతా జాబ్ నోటిఫికేషన్ల కోసం నిరుద్యోగులు...
ప్రస్తుత రోజుల్లో స్మార్ట్ ఫోన్ వాడని వారు లేరు. అయితే స్మార్ట్ ఫోన్ వాడే వారిని వేధిస్తున్న ప్రధాన సమస్య ఛార్జింగ్ లేకపోవడం. డేటా అయిపోవడం. అయితే ఫోన్ ఛార్జింగ్ చేసేటప్పుడు కొన్ని...
రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరనే దానికి నిదర్శనంగా చంద్రబాబు, కిరణ్ కుమార్ రెడ్డి కలయిక అని చెప్పొచ్చు. దశాబ్దాలుగా రాజకీయ ప్రత్యర్థులుగా తలపడిన...
నాలుగో విడతలో భాగంగా తెలుగు రాష్ట్రాల్లో జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు నేటితో నామినేషన్లు గడువు ముగిసింది. ఈరోజు చివరి రోజు కావడంతో పెద్ద సంఖ్యలో అభ్యర్థులు...
ఏపీలో ఎన్నికల పోలింగ్ దగ్గరపడుతున్న కొద్దీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. గెలుపే ప్రామాణికంగా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే సీఎం...
తెలంగాణ లోక్ సభ ఎన్నికల ప్రచారంలో బీజేపీ దూకుడు పెంచింది. మెజార్టీ స్థానాలే లక్ష్యంగా ప్రచారంలో దూసుకపోతోంది. ఇప్పటివరకు రాష్ట్ర నేతలు ప్రచారంలో బిజీ కాగా...