వెస్టిండీస్తో జరుగుతున్న టి20ల సిరీస్ లో రెండు మ్యాచ్ లు గెలిచింది భారత్. ఇక ఇప్పుడు క్లీన్ స్వీప్ పై కన్నేసింది ఇండియా జట్టు. అయితే మూడో టీ20కు టీమ్ఇండియా బ్యాటర్ కోహ్లీ...
విండీస్ తో జరుగుతున్న రెండో టీ20 లో భారత జట్టు వికెట్ కీపర్ రిషబ్ పంత్ దంచికొట్టాడు. రిషబ్ హాఫ్ సెంచరీతో జట్టు స్కోరును 186కి చేర్చాడు. మొదట బ్యాటింగ్ కు దిగిన...
వాట్సాప్ ను వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ వాడుతుంటారు. దానికి తగ్గట్టుగానే ఎప్పటికప్పుడు సరికొత్త అప్డేట్లను తీసుకొస్తుంది మెసేజింగ్ యాప్ వాట్సప్. అప్డేట్లను విడుదల చేయడం వాట్సాప్ కు కొత్త కాదు....
ఫుట్బాల్ దిగ్గజం, భారత మాజీ ఆటగాడు సురజిత్ సేన్గుప్తా కన్నుమూశారు. కొవిడ్ బారిన పడిన సురజిత్ జనవరి 23న ఆసుపత్రిలో చేరారు. ఆరోగ్యం క్షీణించడం వల్ల గత వారం నుంచి వెంటిలేటర్ సాయంతో...
సినీ పరిశ్రమలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ప్రముఖ మళయాళ నటుడు, కమెడియన్ ప్రదీప్ కొట్టాయం ఈ రోజు తెల్లవారుజామున గుండెపోటుతో కన్నుమూశారు. ప్రదీప్ కొట్టాయం ‘ ఏ మాయ చేశావే’...
కోల్కతాలో జరుగుతున్న తొలి టీ20లో వెస్టిండీస్ 158 పరుగుల టార్గెట్ నిర్దేశించింది. ఈ మ్యాచ్తో అరంగేట్రం చేసిన రవి బిష్ణోయ్.. ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీసి మెప్పించాడు. వెస్టిండీస్ నిర్ణీత 20...
IPL: కోల్కతా నైట్రైడర్స్ కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్ను ఉంటాడని టీమ్ యాజమాన్యం స్పష్టం చేసింది. ఈ మేరకు బుధవారం అధికారిక ప్రకటన చేసింది. దీనిపై శ్రేయస్ మాట్లాడుతూ.."కేకేఆర్ సారథిగా బాధ్యతలు అప్పగించడం గౌరవంగా...
ఐపీఎల్ మెగా వేలం పూర్తైంది. ఇక ఇప్పుడు తుది జట్లలోకి ఎవరిని తీసుకోవాలనే విషయమై కసరత్తులు చేయాలి జట్లు. ఈ నేపథ్యంలో ఆయా జట్లలో ఓపెనర్లుగా ఎవరున్నారు? బలమైన ఓపెనింగ్ జోడీ ఏది...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...