టీమ్ఇండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన మూడో భారత బౌలర్గా నిలిచాడు. స్పిన్ దిగ్గజం హర్భజన్ సింగ్ను వెనక్కినెట్టి ఈ ఘనత...
కాన్పూర్ వేదికగా భారత్-న్యూజిలాండ్ మధ్య జరిగిన తొలి టెస్టు డ్రాగా ముగిసింది. రెండో ఇన్నింగ్స్లో 284 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్ ఐదో రోజు ఆటముగిసే సమయానికి 9 వికెట్లు కోల్పోయి...
ఆస్ట్రేలియా స్పిన్ దిగ్గజం షేన్ వార్న్కు యాక్సిడెంట్ అయింది. ఆదివారం బైక్పై వెళ్తుండగా అతడు అదుపు తప్పి కిందపడిపోయినట్లు పేర్కొన్నాడు. ప్రమాదం జరిగిన సమయంలో షేన్ వార్న్ తనయుడు జాక్సన్ కూడా బైక్పై...
టీమ్ఇండియా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ మధ్య ఫామ్ లేమితో బాధపడుతున్న ఈ క్రికెటర్ ప్రస్తుతం ఫిట్నెస్పై ధ్యాస పెట్టినట్లు తెలుస్తోంది. వెన్నునొప్పి కారణంగా చాలా కాలంగా బౌలింగ్...
న్యూజిలాండ్తో జరుగుతున్న తొలి టెస్టులో టీమ్ఇండియా క్రికెటర్ శ్రేయస్ అయ్యర్ అదరగొట్టాడు. మొదటి ఇన్నింగ్స్లో సెంచరీ (105) చేసిన ఈ యువ ఆటగాడు రెండో ఇన్నింగ్స్లో ఒత్తిడిలోనూ రాణిస్తూ హాఫ్ సెంచరీ (65)...
మాజీ క్రికెటర్, భాజపా ఎంపీ గౌతమ్ గంభీర్కు మరో సారి బెదిరింపులు వచ్చాయి. వారం రోజుల వ్యవధిలో మూడోసారి పాకిస్థాన్ నుంచి ఈ బెదిరింపులు వచ్చినట్టు తెలుస్తుంది. శనివారం వచ్చిన ఈ మెయిల్లో...
దేశవాళీ జట్టు బరోనా కెప్టెన్సీ నుంచి తప్పుకొన్నాడు టీమ్ఇండియా ఆల్రౌండర్ కృనాల్ పాండ్యా. ఈ విషయాన్ని బరోడా క్రికెట్ అసోసియేషన్ అధికారికంగా ప్రకటించింది. కానీ ఇందుకు గల కారణం మాత్రం అతడు తెలపలేదని స్పష్టం...
భారత్తో జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్లో న్యూజిలాండ్ 296 పరుగులకు ఆలౌటైంది. ఫలితంగా మొదటి ఇన్నింగ్స్లో భారత్కు 50 పరుగుల ఆధిక్యం లభించింది. తన స్పిన్ మాయాజాలంతో కివీస్ నడ్డివిరిచాడు స్పిన్నర్...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...