కాన్పూర్లోని గ్రీన్పార్క్ స్టేడియంలో భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్లో నేడు మూడో రోజు. న్యూజిలాండ్ను భారీ స్కోరు చేయనివ్వకుండా భారత జట్టు ప్రయత్నిస్తుంది. రెండో రోజు మ్యాచ్లో భారత...
హైదరాబాద్ లో గజదొంగను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇళ్లలో చోరీలకు పాల్పడుతూ ఆ దొంగ నుండి 180 తులాల బంగారం, 1.9 లక్షల నగదు, వస్తువుల స్వాధీనం చేసుకున్నారు. మొత్తం సొత్తు విలువ...
భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్లో రెండో రోజు భారత బ్యాట్స్మెన్లు త్వరగానే వికెట్లను సమర్పించుకున్నారు. దీంతో టీమిండియా తన తొలి ఇన్నింగ్స్లో 345 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో...
ఆస్ట్రేలియా టెస్టు జట్టుకు కెప్టెన్గా పాట్ కమిన్స్ను, వైస్ కెప్టెన్గా స్టీవ్ స్మిత్ను నియమించింది ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు. ఇటీవలే టిమ్ పైన్ సారథిగా తప్పుకున్న నేపథ్యంలో ఈ ప్రకటన చేసింది. మాజీ...
తాజాగా ఐసీసీ ప్రకటించిన ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ పాయింట్ల పట్టికలో ప్రస్తుతం టాపర్గా శ్రీలంక నిలిచింది. టీమ్ఇండియా రెండో ర్యాంకులో ఉంది. భారత్కు ఎక్కువ పాయింట్లు ఉన్నప్పటికీ విజయాల శాతం ఆధారంగా ప్రస్తుతానికి...
దక్షిణాఫ్రికా పేసర్ లుంగి ఎంగిడికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. ఈ నేపథ్యంలో నెదర్లాండ్స్తో జరగనున్న వన్డే సిరీస్కు దూరమవుతున్నట్లు బుధవారం పేర్కొన్నాడు. ఎంగిడి స్థానంలో పేసర్ జూనియర్ దాలాను జట్టులోకి తీసుకున్నట్లు...
క్రికెట్ ఫ్యాన్స్కు పండగలాంటి వార్త. వచ్చే ఏడాది ఏప్రిల్ లో జరగనున్న ఐపీఎల్ 15వ ఎడిషన్ షెడ్యూల్ ఖరారైనట్లు తెలుస్తోంది. ఇండియాలో జరగనున్న ఈ మెగా టోర్నమెంట్ చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా...
పేసర్ శార్దూల్ ఠాకూర్ను ఇండియా ఏ జట్టుకు ఎంపిక చేశారు. అతన్ని దక్షిణాఫ్రికాకు వెళ్లాల్సిందిగా సెలెక్టర్లు ఆదేశించారు. అలాగే బ్యాట్స్మెన్ సూర్యకుమార్ యాదవ్ను స్వదేశంలో న్యూజిలాండ్తో రెండు టెస్టులు ఆడనున్న భారత టెస్టు...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...