వచ్చే ఏడాది ఐపీఎల్ సీజన్ అభిమానుల్లో సరికొత్త జోష్ నింపనుంది. 2022 లీగ్లో పది టీమ్లు పాల్గొంటాయని బీసీసీఐ ప్రకటించింది. ఈ మేరకు రెండు కొత్త టీమ్ల కోసం ఇటీవలే టెండర్లు కూడా...
ఐపీఎల్ లీగ్లో మరో రెండు కొత్త జట్లు రానున్నాయి. వాటి వేలాన్ని అక్టోబరు 25న నిర్వహించనుంది బీసీసీఐ. కొత్త టీమ్లకు యజమానులు కావడానికి చాలా కంపెనీలు ఆసక్తి చూపిస్తున్నాయి. ఈ క్రమంలో కొత్త...
ఐపీఎల్-2022లో పాల్గొనే రెండు కొత్త జట్ల కోసం బీసీసీఐ టెండర్లు ఆహ్వానించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఓ ఆసక్తికర విషయం వెలుగు చూసింది. ప్రపంచంలోనే సంపన్నమైన ఫుట్బాల్ క్లబ్లలో ఒకటైన మాంచెస్టర్...
ఈ టీ20 ప్రపంచకప్ టోర్నీలో టీమ్ఇండియా అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉందని. అందులో అనేకమంది మ్యాచ్ విన్నర్లు ఉన్నారు. అలాగే ఆ జట్టు ఆటగాళ్లంతా చాలా రోజులుగా ఇక్కడ ఐపీఎల్ ఆడారు. దీంతో...
టీ20 ప్రపంచకప్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్తో తొలి మ్యాచ్ ఆడేందుకు సిద్ధమవుతోంది టీమ్ఇండియా. అక్టోబర్ 24న ఈ మ్యాచ్ జరగనుంది. ఈ టోర్నీ కోసం కుటుంబసభ్యులు ఆటగాళ్లను కలిసేందుకు అనుమతించింది అంతర్జాతీయ క్రికెట్...
అంచనాలకు అందని క్రికెట్ జట్టు ఏదైనా ఉందంటే అది పాకిస్థాన్. ఆటగాళ్లు ఎప్పుడు ఎలా ఆడతారో ఊహించడం కష్టసాధ్యం. ఒక మ్యాచ్లో ఉన్నత స్థాయి ఆటతీరును ప్రదర్శిస్తే.. తరువాతి మ్యాచ్లో ఒక్కసారిగా కుప్పకూలతారు....
టీ20 ప్రపంచకప్లో పొగమంచు సమయంలోనూ ఎవరైతే గొప్పగా బౌలింగ్ చేయగలరో వారికే ప్రాధాన్యం ఇస్తామని అన్నారు టీమ్ ఇండియా కోచ్ రవిశాస్తి. ఈ సీజన్లో టీమ్ఇండియా అన్ని మ్యాచ్లు దాదాపు సాయంత్రం సమయంలోనే...
వచ్చే ఏడాది జరగనున్న ఆస్ట్రేలియన్ ఓపెన్లో తాను పాల్గొనకపోవచ్చని ప్రపంచ నంబర్ వన్ ఆటగాడు నొవాక్ జకోవిచ్ తెలిపాడు. తాను కరోనా టీకా వేయించుకున్నానా? లేదా చెప్పడానికి ఎప్పటిలాగే నిరాకరించాడు. వచ్చే ఏడాది...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...