ఐపీఎల్ 2021లో గ్రూప్ స్టేజ్ ముగిసిపోయింది. ఇక ప్లేఆఫ్స్ పోరుకు రంగం సిద్ధమైంది. క్వాలిఫయర్ -1 మ్యాచ్లో దిల్లీ క్యాపిటల్స్తో చెన్నై సూపర్ కింగ్స్ ఆదివారం జరిగే మ్యాచ్ లో తలపడనున్నాయి. ఈ...
సన్రైజర్స్ హైదరాబాద్తో శుక్రవారం జరిగిన మ్యాచ్లో ముంబయి ఇండియన్స్ యువ బ్యాట్స్మన్ ఇషాన్ కిషన్ దుమ్మురేపాడు. కేవలం 32 బంతుల్లో 84 పరుగులతో రాణించాడు. మ్యాచ్ అనంతరం మాట్లాడిన కిషన్.. టీ20 ప్రపంచకప్...
ఎఫ్ఐహెచ్ ప్రొ హాకీ లీగ్ లో పాల్గొనే అవకాశాన్ని దక్కించుకుంది భారత మహిళల జట్టు. కొవిడ్ కారణంగా తమ దేశాల్లో అంతర్జాతీయ ప్రయాణ నిబంధనలు ఉండడం వల్ల ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఈ లీగ్...
త్వరలో ప్రారంభం కానున్న టీ20 ప్రపంచకప్లో టీమిండియా ఆటగాళ్లు కొత్త జెర్సీల్లో కనిపించనున్నారు. ఈ విషయమై భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) తాజాగా ఓ అప్డేట్ ఇచ్చింది. అయితే కొత్త జెర్సీ...
ఐపీఎల్ 2021 చివరి అంకానికి చేరుకుంది. ఇప్పటికే చెన్నై, ఢిల్లీ, బెంగళూరు ప్లే ఆఫ్స్ చేరుకోగా..నాలుగో స్థానం దాదాపు కోల్ కతా వశమైంది. అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తేనే ముంబై జట్టు ప్లే ఆఫ్...
ఐపీఎల్లో భాగంగా గతరాత్రి రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ అద్బుత ప్రదర్శన చేసింది. ఆల్రౌండర్ ప్రదర్శనతో రాజస్థాన్ రాయల్స్ను చిత్తుగా ఓడించి ప్లే ఆఫ్స్కు చేరింది. ఫలితంగా ఈ...
ఇండియన్ క్రికెటర్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ నటి అనుష్క శర్మకు ఓ కూతురు జన్మించిన విషయం తెలిసిందే. ఎంతో అన్యోన్యంగా ఉండే ఈ దంపతులు సోషల్ మీడియాలో సైతం ఒకరిపై ప్రేమను మరోకరు...
భారత్, ఆస్ట్రేలియా మహిళల మద్య జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ కి వచ్చిన భారత్ 15.2 ఓవర్లలో 134/4 పటిష్ట స్థితిలో ఉన్న...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...