వికాస్ - నిక్కీ ఈ జంట మిరట్ లో ఉంటున్నారు. వీరిద్దరూ సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నారు. అయితే ఇటీవల నిక్కీ చాలా మందితో ఫోన్లు మాట్లాడుతోంది. అంతేకాదు వాటికి నేమ్స్ కూడా ఉండటం...
శ్రీలంక పర్యటనకు భారత టీమ్ వెళ్లనుంది. శిఖర్ ధావన్ నేతృత్వంలోని టీమిండియాకు రాహుల్ ద్రావిడ్ కోచ్ గా వ్యవహరిస్తాడని బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా ప్రకటన చేసింది.
జులై 13...
కరోనా కేసుల సంఖ్య తెలంగాణలో గణనీయంగా పడిపోయింది. ఆదివారం ప్రభుత్వం వెలువరించిన బులిటెన్ లో మొత్తం నమోదైన కేసులు 1280 కాగా 15 మంది మృత్యువాత పడ్డారు. జిల్లాల వారీగా చూస్తే జిహెచ్ఎంసి,...
తెలంగాణలో కరోనా కేసులకు సంబంధించిన ఆదివారం నాటి బులిటెన్ రిలీజ్ అయింది. ఇవాళ కేసులు 1280 మాత్రమే నమోదయ్యాయి. కేసుల సంఖ్య చూస్తే నిన్నటికి ఇవాళ్టికి చాలా తేడా కనబడుతున్నది. నిన్న 1771...
క్రికెట్ మ్యాచ్ ఆడుతున్న సమయంలో క్రీడాకారులకి ఒత్తిడి ఉంటుంది. కాని కూల్ గా మ్యాచ్ ఆడాలి. అప్పుడే ప్రత్యర్దులకి ఛాన్స్ ఇవ్వకుండా గెలుపు దిశగా వెళ్లవచ్చు. అయితే తాజాగా ఓ ఆటగాడికి మాత్రం...
తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన యదాద్రి పునర్ నిర్మాణం పనులు శర వేగంగా సాగుతున్నాయి. యదాద్రి ఆలయ నిర్మాణ పనులు ఎప్పటికప్పుడు తానే స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఇందులో భాగంగానే సిఎం కేసీఆర్ రేపు...
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణను మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి
ఎన్నికల నియమావళిలో మార్పులు తెచ్చి రాజకీయ ప్రక్షాళన చేయాలని విజ్ణప్తి
భారత అత్యున్నత న్యాయవ్యవస్థకు ప్రధాన న్యాయమూర్తిగా...
రాజకీయ నాయకుడు ఈటల రాజేందర్ ఇప్పుడు మాజీ మంత్రే కాదు... మాజీ ఎమ్మెల్యే గా మారిపోయారు. గంటన్నర వ్యవధిలోనే అన్ని కార్యక్రమాలు చకచకా జరిగిపోయాయి. శనివారం ఉదయం 11.30 గంటలకు ఈటల రాజేందర్...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...