ఎమ్మెస్ ధోనీ ఎంత గొప్ప క్రికెటరో తెలిసిందే. మిస్టర్ కూల్ మంచి ఫినిషర్ గా పేరు సంపాదించుకున్నాడు. టెస్ట్ వన్డే టీ 20 ఇలా ఏ మ్యాచ్ అయినా ,సిరీస్ అయినా ధోనీ...
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది. ఇప్పటి వరకు ప్రపంచదేశాల్లో మొదటి, రెండో వేవ్ లు మాత్రమే వెలుగులోకి వచ్చాయి. థర్డ్ వేవ్ కూడా రాబోతుందని సంకేతాలు అందుతున్నాయి. మూడో వేవ్ పై...
తొలి వెలుగు జర్నలిస్ట్ కం యాంకర్ రఘును సూర్యాపేట జిల్లా లోని మఠంపల్లి పోలీసులు గురువారం ఉదయం అరెస్టు చేశారు. హైదరాబాద్ లోని మల్కాజిగిరి లోని తన నివాసంలో అదుపులోకి తీసుకున్నారు. నేరుగా...
హైదరాబాద్ లో తొలి వెలుగు సంస్థ జర్నలిస్టు రఘు అరెస్టు వ్యవహారం హాట్ టాపిక్ అయింది. రఘును తొలుత గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారని ప్రచారం జరిగింది. కానీ సూర్యాపేట జిల్లా...
హైదరాబాద్ నగరంలో తొలి వెలుగు యాంకర్ రఘు కిడ్నాప్ అయినట్లు వార్తలొచ్చాయి. గుర్తు తెలియని వ్యక్తులు రఘును నెంబర్ ప్లేట్ లేని జీపులో ఎత్తుకెళ్లారని ప్రచారమైంది.
అయితే ఈ ఘటనలో రఘును పోలీసులే అరెస్టు...
ఆనందయ్య మందు కోసం లక్షలాది మంది ఎదురుచూస్తున్నారు, ఏపీ తెలంగాణలోనే కాదు పక్క రాష్ట్రాల వారు చాలా మంది ఇక్కడ మందు కోసం చూస్తున్నారు, అయితే ఈ మందు పంపిణీని మరింత ఈజీ...
రాష్ట్రంలోని వ్యవసాయ భూములకు డిజిటల్ సర్వే నిర్వహించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. అందులో భాగంగా ముందుగా జూన్ 11 నుంచి పైలట్ డిజిటల్ సర్వేను చేపట్టాలన్నారు. అందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 27 గ్రామాలను...
సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్ రెడ్డి అలియాస్ జగ్గారెడ్డి పిసిసి మార్పుపై తన మనసులోని మాటను మరోసారి బయటపెట్టారు. పిసిసి చీఫ్ రేసులో తాను కూడా ఉన్నానని గాంధీభవన్ లో జరిగిన మీడియా...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...