సచిన్ టెండూల్కర్ క్రికెట్ దేవుడిగా పిలుస్తారు, ఎన్నో వందల రికార్డులు ఉన్నాయి సచిన్ పై, అయితే ఆయన క్రికెట్ కు గుడ్ బై చెప్పినా ఆయన ఫ్యాన్స్ అభిమానులు ఎక్కడకు వెళ్లినా వేలాది...
ఐపీఎల్ లో చెన్నై టీం తరపున సురేష్ రైనా హర్భజన్ ఈసీజన్ కు దూరంగా ఉన్నారు, అయితే ఈ ఎఫెక్ట్ సీఎస్కేపై పడింది అనే చెప్పాలి, వ్యక్తిగత కారణాలతో వారుఈ సీజన్ నుంచి...
క్రికెటర్ ధోనీ అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే, ఆగస్టు 15న రిటైర్మెంట్ ప్రకటించిన ధోనీ ఐపీఎల్ మ్యాచులు ఆడుతున్నారు, అయితే ఆయన ఐపీఎల్ ఈ సీజన్ తర్వాత...
ఐపీఎల్ సీజన్ ఈసారి రసవత్తరంగా సాగుతోంది...కోల్కతా నైట్రైడర్స్తో జరిగిన మ్యాచ్లో ఓటమి పాలైన రాజస్తాన్ రాయల్స్ టోర్నీ నుంచి నిష్క్రమించింది, దీంతో రాజస్ధాన్ అభిమానులు షాక్ అయ్యారు, 192 పరుగులు కొట్టే క్రమంలో...
ప్లే ఆఫ్ రేసులో నిలవాలని ఆశించిన పంజాబ్ జట్టు ఆశలు అడియాశలు అయ్యాయి, చివరకు చెన్నై వారి ఆశలపై నీరు చల్లింది...చెన్నై సూపర్ కింగ్స్ 9 వికెట్ల తేడాతో కింగ్స్ ఎలెవన్ పంజాబ్...
ఈ ఐపీఎల్ సీజన్ సరికొత్తగా సాగుతోంది, ఊహించని వారు అదరగొడుతున్నారు, ఆశలు పెట్టుకున్న వారు మాత్రం తమ బ్యాట్ కు పని చెప్పడం లేదు, అంతేకాదు రికార్డులు కూడా సరికొత్తగా నమోదు అవుతున్నాయి,...
ప్లేఆఫ్ రేసులో నిలిచిన కోల్కతా నైట్రైడర్స్ ఎలాగైనా ఈ మ్యాచ్ గెలవాలి అని ఆశలు పెట్టుకుంది, కాని సీఎస్కే వారి ఆశలపై నీళ్లు చల్లింది.. కుర్రాళ్లు చేజింగ్ లో దుమ్ముదులిపేశారు, చివరి వరకూ...
అదేమిటో ఈసారి లీగ్ ఆఖరి దశలో చెన్నై మెరుస్తుంది అంటున్నారు సీఎస్కే అభిమానులు, దానికి ప్రధాన కారణం ఇటీవల జరిగిన రెండు మ్యాచ్చుల్లో చెన్నై జట్టు విజయం సాధించడమే, కేకేఆర్తో తలపడిన మ్యాచ్లో...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...