Flash: తెలుగు అకాడమీ ఎఫ్‌డీలు మాయం అంటూ మరో కంప్లైంట్!

43-crores-eaten-at-telugu-academy

-

హైదరాబాద్: యూనియన్ బ్యాంకు సంతోశ్‌నగర్ బ్రాంచ్‌లో ఉన్న తెలుగు అకాడమీ ఎఫ్‌డీలు కూడా కొంత మాయమయ్యాయి. దీనికి సంబంధించి బుధవారం మరో కంప్లైంట్‌ను సీసీఎస్‌లో అకాడమీ అధికారులు ఇచ్చారు. 24న ఇచ్చిన కంప్లైంట్‌తో పాటు 29న మరో కంప్లైంట్ ఇచ్చారు. తెలుగు అకాడమీ అధికారులు యూనియన్‌ బ్యాంక్‌లో రూ.43 కోట్లు ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేశారు. అయితే ఎఫ్‌డీలు అకౌంట్ నుంచి మాయమయ్యాయని అకాడమీ ప్రతినిథులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు దర్యాప్తులో అకాడమీ అధికారులే డబ్బును విత్‌డ్రా చేసుకున్నారని బ్యాంక్‌ అధికారులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బీజేపీకి జమ్మూకశ్మీర్ ఒక పావు మాత్రమే: ప్రియాంక

జమ్మూకశ్మీర్ ఎన్నికల ప్రచారంలో బీజేపీపై కాంగ్రెస్ కీలక నేత ప్రియాంక గాంధీ(Priyanka...

ఐశ్వర్యారాయ్‌ని దూరం పెట్టిన బిగ్‌బీ ఫ్యామిలీ.. వార్నింగ్ ఇచ్చిన సీనియర్ హీరోయిన్..

బిగ్ బీ అమిత్ బచ్చన్(Amitabh Bachchan) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం...