Breaking News: ధాన్యం కుప్ప వద్దే రైతు శంకర్ ఆత్మహత్య

Farmer Shankar commits suicide at a grain heap

0
103

తెలంగాణలో మరో రైతు తనువు చాలించాడు. ధాన్యం కుప్ప కాపలాకు వెళ్లిన రైతు శంకర్‌ ధాన్యం కుప్ప వద్దే పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నట్లు శంకర్‌ భార్య తెలిపింది. కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం హన్మాజీపేట్‌లో ఈ ఘటన జరిగింది. అతని మృతితో గ్రామంలో విషాధచాయలు అలముకున్నాయి.