క్రైమ్ సింగరేణిలో తీవ్ర విషాదం..నలుగురు కార్మికులు మృతి By Alltimereport - March 7, 2022 0 155 FacebookTwitterPinterestWhatsApp సింగరేణిలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. బొగ్గు గని పై కప్పు కూలిన ఘటనలో నలుగురు మృతి చెందారు. అయితే ప్రమాద సమయంలో మొత్తం 20 మంది కార్మికులు ఉన్నట్టు సమాచారం. కాగా చనిపోయిన కార్మికుల వివరాలు తెలియాల్సి ఉంది.