హర్యానాలో శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జాజర్ జిల్లాలో ఈ ప్రమాదం చోటు చేసుకోగా వేగంగా వచ్చిన ట్రక్కు, కారుపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న 8 మంది ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారని పోలీసులు గుర్తించారు. దీనితో మృతుల నివాసాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Flash- ఘోర రోడ్డు ప్రమాదం..ఒకే కుటుంబానికి చెందిన 8 మంది మృతి
road accident kills 8 members of the same family